సదానంద గౌడ
సదానంద గౌడ

ఈ పొద్దు జిల్లాలో కేంద్ర న్యాయశాఖ మంత్రి పర్యటన

కడప : కేంద్ర న్యాయశాఖ మంత్రి డీవీ సదానందగౌడ ఈరోజు జిల్లా పర్యటనకు వస్తున్నట్లు ఫ్యాక్స్‌ ద్వారా సమాచారం అందిందని డీఆర్వో సులోచన నిన్న ఓ ప్రకటనలో తెలిపారు.

బెంగుళూరు నుంచి ఈరోజు (గురువారం) ఉదయం 10.30 గంటలకు పులివెందుల చేరుకుని రైతులతో ముఖాముఖి అవుతారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు ఎర్రగుంట్లలో ట్రేడ్‌ యూనియన్‌ కార్మికులతో, సాయంత్రం 4.30కు ప్రొద్దుటూరులో మహిళలు, యువకులతో, సాయంత్రం 6 గంటలకు వైద్యులు, వ్యాపారవేత్తలతో సమావేశమవుతారు. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు పార్టీ నాయకులు, 8 గంటలకు న్యాయవాదులతో సమావేశమవుతారు.

చదవండి :  కడప - విశాఖపట్నంల నడుమ 'ఇంద్ర' బస్సు

ఇదీ చదవండి!

ప్రాణుల పేర్లు

కడప జిల్లాలో ప్రాణుల పేర్లు కలిగిన ఊర్లు

కడప జిల్లాలో 16 రకాలయిన ప్రాణులను (Animals, Birds, reptiles etc..) సూచించే ఊర్ల పేర్లున్నాయి. ప్రాణుల పేర్లు సూచించే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: