2014-15 విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్న నేపధ్యంలో జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల వివరాలను జిల్లా విద్యాధికారి అంజయ్య వెల్లడించారు. ఎంఈవోలు మండల తహసీల్దార్ల సహకారంతో మండలంలో గుర్తింపులేని పాఠశాలలను మూసివేయాలని డీఈవో ఆదేశాలిచ్చారు. ఈ పాఠశాలలో పిల్లలను చేర్పించాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. లేనిపక్షంలో విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. విద్యాశాఖ ప్రకటించిన గుర్తింపులేని పాఠశాలలివే కడప నగరం – సాయిపేట మాస్టర్స్ ఆంగ్ల మాధ్యమ ఉన్నత పాఠశాల – మాసాపేటలోని సాయి ఆంగ్లమాధ్యమ […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, February 9, 2014
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగుతున్న పాఠశాలల జాబితాను జిల్లా విద్యాశాఖాధికారులు వెల్లడించారు. విద్యాశాఖాధికారులు ఇటువంటి జాబితాను విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రకటిస్తే విద్యార్థుల తల్లిదండ్రులు ఆయా పాఠశాలలలో పిల్లలను చేర్చకుండా జాగ్రత్త పడతారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగుతున్న బడులివే! చింతకొమ్మదిన్నె : భారతి మోడల్ పాఠశాల, కృష్ణాపురం చక్రాయపేట : శ్రీ తేజా ఈ.ఎం. పాఠశాల చిన్నమండెం ష్ట్ర యుఎన్నమీద్ పాఠశాల చిట్వేలి : అరుణోదయ యూపీ పాఠశాల కడప : గోపికృష్ణా ప్రాథమిక […]పూర్తి వివరాలు ...