• Sunday, June 22, 2025
    Kadapa | YSR District Kadapa | YSR District
    Kadapa | YSR District
    • హోమ్
    • వార్తలు
      • ప్రత్యేక వార్తలు
      • రాజకీయాలు
      • అభిప్రాయం
    • సమాచారం
      • ఆచార వ్యవహారాలు
      • సాగునీటి పథకాలు
      • జీవోలు
      • జనాభా
      • పాఠశాలలు
      • నేర గణాంకాలు
      • వ్యవసాయం
    • చరిత్ర
      • శాసనాలు
      • కైఫియత్తులు
    • పర్యాటకం
    • ప్రసిద్ధులు
    • సాహిత్యం
      • పదకోశం
      • ఈ-పుస్తకాలు
      • జానపద గీతాలు
      • కథలు
      • కవితలు
      • వ్యాసాలు
      • సంకీర్తనలు
      • సామెతలు
    • అవగాహన పోటీ

      Trending

      ఎర్రగుంట్ల-నొస్సంల మధ్య ట్రయల్ రన్ విజయవంతం
      కడప – బెంగుళూరుల నడుమ ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసు
      కడప జిల్లా పర్యాటక ఆకర్షణలు
      భాగవతం పుట్టింది ఒంటిమిట్టలో..!
      కడప నగరం
      1. Home
      2. వార్తలు

      Category :వార్తలు

      అభిప్రాయం గుసగుస ప్రత్యేక వార్తలు రాజకీయాలు
       తితిదే కిందకు సౌమ్యనాథస్వామి ఆలయం
      ప్రత్యేక వార్తలు

      తితిదే కిందకు సౌమ్యనాథస్వామి ఆలయం

      వార్తా విభాగం Sunday, October 27, 2019

      కడప : నందలూరు సౌమ్యనాథస్వామి దేవాలయాన్ని తితిదేలోకి విలీనం చేసినట్లు రాజంపేట ఎమ్మెల్యే, తితిదే పాలక మండలి సభ్యుడు మేడా మల్లికార్జునరెడ్డి చెప్పారు. శుక్రవారం సౌమ్యనాథున్ని దర్శించుకున్న మేడా విలేకరులతో మాట్లాడుతూ…. అన్నమయ్య ఆరాధించిన సౌమ్యనాథస్వామి ఆలయం తితిదేలోకి విలీనం చేయడం ముదావహమన్నారు. ఇటీవల తిరుమలలో నిర్వహించిన తితిదే పాలకమండలి సమావేశంలో ప్రతిపాదించగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారన్నారు. దీనితో పాటు రాష్ట్రంలోని ఆరు ఆలయాల విలీనానికి పాలకమండలి ఆమోదం లభించిందన్నారు. 32 వేల కీర్తనలను రచించిన తాళ్లపాక […]పూర్తి వివరాలు ...

       ఏపీపీఎస్సీ సభ్యుడిగా సలాంబాబు
      వార్తలు

      ఏపీపీఎస్సీ సభ్యుడిగా సలాంబాబు

      వార్తా విభాగం Wednesday, October 23, 2019

      కడప : కడప జిల్లాకు (సీకె దిన్నె మండలం, సీఎంఆర్‌ పల్లె) చెందిన షేక్‌ సలాంబాబు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడిగా నియమితులయ్యారు. మంగళవారం జీవో 127 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రమణ్యం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సలాంబాబు వైఎస్‌ఆర్‌ స్టూడెంట్‌ యూనియన్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంలో కీలక పాత్ర పోషించారు. విద్యార్థి, యువజనుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి ఎన్నో పోరాటాలు, ఉద్యమా […]పూర్తి వివరాలు ...

       పువ్వు పార్టీలో చేరిన ఆదినారాయణ
      రాజకీయాలు

      పువ్వు పార్టీలో చేరిన ఆదినారాయణ

      వార్తా విభాగం Monday, October 21, 2019

      కడప : మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి సోమవారం ఢిల్లీలో బీజేపీ పార్టీలో చేరినారు. ఆ పార్టీ జాతీయ నాయకుల చేతుల మీదుగా ఆది ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.  వైఎస్‌ అధికారంలో ఉన్నంతకాలం ఆది కాంగ్రెస్ లో ఉన్నారు. 2014లో వైకాపా తరపున శాసనసభ్యునిగా గెలిచిన ఆది పార్టీ ఫిరాయించి తెదేపాలో చేరి మంత్రి పదవి పొందారు. అధికారం పోయాక ఇప్పుడు సైకిల్ పార్టీని వదిలిపెట్టి పువ్వు పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా […]పూర్తి వివరాలు ...

       కవయిత్రి మొల్ల – మా ఊరు
      అభిప్రాయం

      కవయిత్రి మొల్ల – మా ఊరు

      వార్తా విభాగం Saturday, October 19, 2019

      చిన్నతనంలో అమ్మ పిన్ని అత్త ముగ్గురూ రొకళ్ళతో వడ్లు దంచుతూవుంటే ఒకామె ముగ్గురి రొకటిపోట్లు చాకచక్యంగా తప్పించుకుంటూ రోట్లోకి వడ్లు ఎగతోసేది. ఆమె అలా రోట్లోకి వడ్లు ఎగదోస్తూనే తమ రైతు స్త్రీలకు కష్టం తెలియకుండా రామాయణం మొత్తంపాడి వినిపించేది. నాకప్పుడు తెలియదు అవి స్త్రీలరామాయణపు పాటలని. దంచిన వడ్లు చాటలతో చెరిగి బియ్యం, నూక, తవుడు, ఊక వేరువేరు చేసేసరికి శ్రీరాములవారి పట్టాభిషేకం పూర్తయిపోయ్యేది. మళ్లీ వడ్లు దంచేరోజు ఎప్పుడొస్తుందోనని ఎదురుచూసేవాణ్ని , ఆయమ్మనోట రాములవారి […]పూర్తి వివరాలు ...

       అక్టోబరు 30 నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు : యోవేవి
      వార్తలు

      అక్టోబరు 30 నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు : యోవేవి

      వార్తా విభాగం Sunday, October 13, 2019

      కడప : అక్టోబరు 30 నుంచి యోవేవి అనుబంధ కళాశాలలలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం కోర్సులు చదువుతున్న విద్యార్థులకు సెమిస్టర్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 40 వేల మంది విద్యార్థులు సెమిస్టర్‌ పరీక్షలకు హాజరుకానున్నారు. 30న ప్రారంభమై నవంబరు 21 వరకు సెమిస్టర్‌  పరీక్షలు జరుగుతాయి.పూర్తి వివరాలు ...

       కడప ఎస్పీగా అన్బురాజన్‌
      వార్తలు

      కడప ఎస్పీగా అన్బురాజన్‌

      వార్తా విభాగం Sunday, October 13, 2019

      కడప : వైఎస్సార్‌ జిల్లాకు కొత్త ఎస్పీగా నియమితులయిన అన్బురాజన్‌ శుక్రవారం కడపలో విధుల్లో చేరారు. గతంలో జిల్లా ఎస్పీగా పనిచేసిన అభిషేక్‌ మొహంతి సుదీర్ఘ సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో అన్బురాజన్‌ ఎస్పీగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత కేసులను పరిశీలించి వాటి పురోగతిపై దృష్టి పెడతానని పేర్కొన్నారు. నగరంలోని ట్రాఫిక్‌పై దృష్టి సారిస్తానని, సమస్య ఏదైనా నిర్భయంగా తన దగ్గరకు రావచ్చని తెలిపారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో మరింత మెరుగైన టెక్నాలజీని ఉపయోగించి […]పూర్తి వివరాలు ...

       ఈ రాయలసీమ చీకటి ఖండం – పుట్టపర్తి వారి తొలిపలుకు
      అభిప్రాయం వ్యాసాలు

      ఈ రాయలసీమ చీకటి ఖండం – పుట్టపర్తి వారి తొలిపలుకు

      వార్తా విభాగం Sunday, October 6, 2019

      ఇప్పటికి శివతాండవం పదిసార్లైనా ప్రింటు అయివుంటుంది. కానీ నేను ఆర్ధికంగా లాభపడింది మాత్రం చాలా తక్కువ. కారణాలు అనేకాలు. ముఖ్యంగా ఈ రాయలసీమ చీకటి ఖండం. ఈ ప్రాంతాల్లోనే గడ్డకు వచ్చి ఒక పేరు, ప్రతిష్ట సంపాదించుకోవలంటే చాలా కష్టం. సాహిత్యకంగా నా జీవితంలో ఎన్నో కల్లోలాలు ఎదుర్కోవలసివచ్చింది. ఒకసారి గుంటూరికి సాహిత్య మిత్రులు కొందరు నన్నాహ్వానించినారు. నాకు శరీర ఆరోగ్యము కూడా సరిగాలేదు అప్పుడు. ప్రయాణినికి కావలసిన జాగ్రత్తలన్నీ వారే చూచుకున్నారు. రామాయణం పైన నా […]పూర్తి వివరాలు ...

       వజ్రాల గని ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ
      వార్తలు

      వజ్రాల గని ఏర్పాటుకు ప్రజాభిప్రాయ సేకరణ

      వార్తా విభాగం Friday, October 4, 2019

      కడప : ముద్దనూరు మండలంలోని చింతకుంట సమీపంలో శుక్రవారం అధికారులు వజ్రాల గని ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఊరికి సమీపంలోని కొండ ప్రాంతంలో 45.649 హెక్టార్లలో వజ్రాల ముడి ఖనిజం (క్వార్ట్జ్‌) గనుల ఏర్పాటుకు షేక్‌ అల్లాహ్‌ మహమ్మద్‌ భక్షి అనే మైనింగ్ వ్యాపారి ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ.. గనులలో స్థానికులకు ఉపాధి కల్పించాలన్నారు. మైనింగ్‌ కాస్ట్‌లో 2 శాతం ఊరి […]పూర్తి వివరాలు ...

       ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్టు శ్రీనాథ్‌రెడ్డి
      వార్తలు

      ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్టు శ్రీనాథ్‌రెడ్డి

      వార్తా విభాగం Friday, October 4, 2019

      కడప : సీనియర్ జర్నలిస్టు, కడప జిల్లాకు చెందిన దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. శ్రీనాథ్‌రెడ్డి సుదీర్ఘ కాలం 28 సంవత్సరాల పాటు ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌ పత్రికలలో సీనియర్ జర్నలిస్టుగా పని చేశారు. 2014 నుంచి సాక్షి పొలిటికల్ సెల్‌కు సలహాదారులుగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీయు డబ్ల్యుజేలో వివిధ హోదాల్లో పని చేశారు. రాయలసీమ ఉద్యమంలో కీలకంగా పని […]పూర్తి వివరాలు ...

      • 1
      • 2
      • 3
      • 4
      • 5
      • …
      • 101

      About Us

      Kadapa.info is the Largest Viewed Website of the Kadapa District

      Social

      Blog Posts

      పట్టణాలు

      జమ్మలమడుగు (Jammalamadugu) పట్టణం

      Monday, May 5, 2025
      వ్యాసాలు

      సమాజం అంతగా పతనమైందా? – రారా

      Sunday, November 3, 2024
      కథలు

      కరువు (కథ) – నూకా రాంప్రసాద్

      Saturday, October 12, 2024

      చూడాల్సినవి

      పర్యాటకం

      కడప జిల్లా పర్యాటక ఆకర్షణలు

      Thursday, February 26, 2015
      పర్యాటకం

      కడప నగరం

      Tuesday, March 3, 2015
      పర్యాటకం

      ప్రొద్దుటూరు పట్టణం

      Sunday, November 5, 2017
      చరిత్ర

      ముత్తులూరుపాడు

      Friday, January 15, 2021
      పర్యాటకం

      రాయచోటి పట్టణం

      Friday, May 25, 2018
      పర్యాటకం

      గండికోట

      Friday, October 3, 2014
      పర్యాటకం

      ఒంటిమిట్టకు ఎలా చేరుకోవచ్చు?

      Saturday, February 21, 2015
      ఆలయాలు

      రాయచోటి వీరభద్రాలయం

      Saturday, May 12, 2012
      చరిత్ర

      శత్రుదుర్భేద్యమైన సిద్ధవటం కోట

      Tuesday, May 17, 2011
      చరిత్ర

      ‘మిసోలిథిక్‌’ చిత్రాల స్థావరం చింతకుంట

      Friday, April 27, 2012

      © 2025, kadapa.info. All rights reserved