ప్రొద్దుటూరు శాసనసభ స్థానంలో ఎవరికెన్ని ఓట్లు 2014

    ప్రొద్దుటూరు శాసనసభ స్థానంలో ఎవరికెన్ని ఓట్లు 2014

    2014 సార్వత్రిక ఎన్నికలలో ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి గాను మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 13 మంది అభ్యర్థులు తుది పోరులో నిలుచున్నారు. ప్రొద్దుటూరు శాసనసభ స్థానం నుండి వైకాపా తరపున పోటీ చేసిన రాచమల్లు ప్రసాద్ రెడ్డి అందరికన్నా ఎక్కువ ఓట్లు సాధించి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.

    ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి గాను తుదిపోరులో తలపడిన 13 మంది అభ్యర్థులకు లభించిన ఓట్ల వివరాలు …

    చదవండి :  ప్రొద్దుటూరులో 6వేలమందితో జాతీయ గీతాలాపన

    votes captured by parties in proddatur

    రాచమల్లు  శివప్రసాద్ రెడ్డి – వైకాపా – 93866

    నంద్యాల  వరదరాజులురెడ్డి – తెదేపా+భాజపా – 80921

    జి  శ్రీనివాసులు – కాంగ్రెస్ – 1476

    రాచమల్లు  గురుప్రసాద్ రెడ్డి – వైబపా – 1168

    పి  శ్రీనివాసులు – బసపా – 1002

    ఆది సూర్యనారాయణ  – లోక్సత్తా – 786

    పి  బంగారు మునిరెడ్డి – నేకాపా – 682

    సి  సుజనాదేవి – పిరమిడ్ పార్టీ – 405

    చదవండి :  కడప బరిలో తెదేపా అభ్యర్థిగా డిఎల్

    నూకా  వెంకట శానమ్మ – జైసపా – 401

    బండి  శ్రీహరి – అ.నే.కాంగ్రెస్ – 262

    party wise vote share in proddatur

    కే  సామేలు – స్వతంత్ర అభ్యర్థి – 236

    ఎం  మురళి – స్వతంత్ర అభ్యర్థి – 126

    కే  సునిసాగర్ – స్వతంత్ర అభ్యర్థి –  92

    నోటా – 1179

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *