Tags :ysr sportsschool

    ప్రత్యేక వార్తలు

    వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థులకు పతకాల పంట

    అండర్-17 విభాగంలో  5 బంగారు పతకాలు అండర్-14 విభాగంలో  11 బంగారు పతకాలు కడప: విజయవాడలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు జరిగిన ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి ఈత(స్విమ్మింగ్) పోటీలలో వైఎస్సార్ క్రీడాపాఠశాల విద్యార్థులు పతకాల పంట పండించారు. మొత్తం 29 పతకాలను (16 బంగారు, 11 వెండి, 3 కాంస్య పతకాలు) సొంతం చేసుకుని కడప జిల్లా కీర్తి పతాకను ఎగరేశారు. పతకాలు సాధించిన విద్యార్థులలో 11 మంది డిసెంబరు 15 నుంచి 20వ […]పూర్తి వివరాలు ...