Tags :Telugu literature

కథలు

ఊరి పిల్లోడు (కథ) – పి రామకృష్ణారెడ్డి

ఊరి పిల్లోడు పెన్నేటి కతలు ఆ పిల్లోని అస్సలు పేరు వాళ్లమ్మా, నాయినకూ తప్ప మల్లెవరికీ తెల్దు గానీ ఊళ్లో అందరికీ టంగుటూరోళ్ల పిల్లోడంటే తెల్సు. ఏడుస్తా వుండేవాళ్లకైనా ఆ పిల్లోని పడవ* సెప్తే, ఏడుపు ఇచ్చిపోయి మొకాన నగుపొద్దు పొడవాల్సిందే. అట్టాటోడు ఆ పిల్లోడు! పిల్లోడంటే పిల్లోడే. పదీ పదకొండేండ్లుంటాయేమో, బక్కగా నల్లగా వుండి మినమిన మెర్సే సూపుల్తో దేనిమీదా సిటికేసినంత సేపు సూపు నిలపకుండా బూలోకమంతా ఒక్కసారే సూస్తా వున్నెట్టు వుంటాడు. ఇంట్లో యెప్పుడుంటాడో […]పూర్తి వివరాలు ...

వ్యాసాలు

ఈ చావుకు నేను భయపడడం లేదు – సొదుం జయరాం

ఈ చావుకు నేను భయపడడం లేదు సొదుం జయరాం క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ కూడా మరణానికి భయపడకుండా, మిత్రుల ఆత్మీయత మరియు ఆదరణ తనని ఎలా నిలబెడుతున్నాయో చెబుతూ సొదుం జయరాం గారు రాసిన వ్యాసమిది. నవ్య వార పత్రికలో ప్రచురితమైన ఈ వ్యాసం నేడు ఆయన జయంతి సందర్భంగా కడప.ఇన్ఫో పాఠకుల కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాం. “మనీ ఈజ్ ది సిక్స్త్ సెన్స్” అంటాడు సోమర్సెట్ మామ్. మనిషి కనీస అవసరాలకైనా డబ్బు అవసరం. వ్యాధిగ్రస్తుడైన […]పూర్తి వివరాలు ...

కథలు

పాడె (కథ) – సొదుం జయరాం

సొదుం జయరాం కథ పాడె చిన్నపురెడ్డి కాలమైపోయాడు. పుట్టినవాళ్లు గిట్టక తప్పదు కదా? మంచానా కుంచానాపడి, తాను ఇబ్బందిపడీ, ఇతర్లను ఇబ్బంది పెట్టకుండా చాలా సుఖమైన చావు చచ్చాడు. చావడమైతే సుఖంగానే చచ్చాడు కానీ, చచ్చిన తర్వాత ఆయన శవానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన్ని కడసారిగా చూడవచ్చిన వాళ్లూ ఇబ్బంది పడిపోతున్నారు. చిన్నపురెడ్డి బ్రతికి వుండగా, ఆయన మూలంగా ఏ ప్రాణీ ఇబ్బంది పడలేదు. గ్రామంలో అందరికి తలలోని నాలుకలాగా మసలుకున్నాడు. చదువుకున్నది వీధిబళ్లోనే అయినా, ప్రబంధాలూ, […]పూర్తి వివరాలు ...

కథలు

తాకట్టు (కథ) – సొదుం జయరాం

తాకట్టు అరుణకు పుట్టింటి దగ్గరనుంచి ఉత్తరం వచ్చింది. ఉత్తరం చించి చదవగానే ఆమె ఆనందానికి అవధుల్లేకపోయాయి. ఒకసారి కాదు, రెండుసార్లు చదివింది. కరుణకు పెళ్లి ఖాయమైంది. అదీ ఆ ఉత్తరంలోని వార్త. రెండు మూడు రోజుల్లో పెళ్లికి పిలవడానికని అన్నగారొస్తున్నారు. అరుణ ఆనందంతో పరవశించిపోయింది. చెల్లెలి పెళ్లి అనగానే సంతోషమే కాదు, ఒక సమస్య కళ్లముందు నిలిచింది. దాంతో చప్పున గాలి తీసిన బెలూన్ లాగా అయిపోయింది. ఆ సమస్యకు తక్షణం ఏదో పరిష్కారం కనుగొనాలి. ఆమె […]పూర్తి వివరాలు ...

కథలు

రెక్కమాను (కథ) – డా|| ఎమ్‌.వి.రమణారెడ్డి

రెక్కమాను కథ ఏ కాలంలో పుట్టిందో ఏమో, చేపా చేపా ఎందుకు ఎండలేదనే కథకు ఈనాటి పరిపాలనతో ఎంతో చక్కటి సారూప్యత వుందో మూర్తికి ఆశ్చర్యం కలిగించింది. సింపుల్‌గా ఎండుతుందనుకునే చేప, ఎన్ని అవరోధాలు ఎదురై చివరకు ఎండకుండా ఆగిపోతుందో మన ప్రభుత్వయంత్రాంగంలో ప్రతి చిన్న పని అలాగే ఆగిపోతుంది. పని తెగకుండా ఫైలు నడపడం పరిపాలనలో ప్రత్యేక నైపుణ్యం. అనాదిలో ఎవడో పనికిమాలిన రాజును దెప్పి పొడుస్తూ రాసిన కథ ఇప్పటి ప్రజాస్వామ్యానికి అతకడం మూర్తివంటి […]పూర్తి వివరాలు ...

error: