Tags :Political Literature

ప్రసిద్ధులు రచయితలు

కొమ్మిరెడ్డి విశ్వమోహనరెడ్డి – జనమనే నీళ్ళలో బతికిన చేప

జనమనే నీళ్ళలో బతికిన చేప కొమ్మిరెడ్డి తాడి ప్రకాష్ ఏప్రిల్ 11, 2026 — రచయిత, రెబెల్ విశ్వమోహనరెడ్డిని హత్య చేసి నేటికి 26 సంవత్సరాలు. అతనొక రెస్ట్ లెస్ రచయిత. రగులుతూ ఉండే తీవ్రవాది. ఎగురుతూ ఉండే జెండాలా బతికాడు. ప్రజల మనిషి. కూలి జనాన్ని కూడగట్టిన నాయకుడు. రాజీపడే మనిషి కాదు. రాబిన్ హుడ్ లాంటి వాడు. ఒక బ్యాంక్ దోపిడీకి ప్రయత్నించాడు. పన్నెండు నవలలు రాశాడు. కదంతొక్కే వాక్యాల వాడు. అతని అక్షరాలు […]పూర్తి వివరాలు ...

error: