Tags :తెలుగు పరిరక్షణ

వార్తలు

తెలుగు పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ

తెలుగు సమాజం కార్యవర్గ తీర్మానం మైదుకూరు: తెలుగు భాషా, సంస్కృతుల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని,  అలాగే విద్యార్థుల్లో తెలుగు భాష పట్ల ఇష్టాన్ని పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని తెలుగు సమాజం కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం మైదుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రముఖ కవి లెక్కల వెంకట రెడ్డి అధ్యక్షతన తెలుగు సమాజం కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, రచయిత తవ్వా […]పూర్తి వివరాలు ...