Tags :కృష్ణారావు

    నివేదికలు

    ఎవరి రాజధాని అమరావతి ?

    పుస్తకం : ‘ఎవరి రాజధాని అమరావతి ?’,  రచన: ఐవైఆర్ కృష్ణారావు (మాజీ ప్రధాన కార్యదర్శి, ఆం.ప్ర.ప్రభుత్వం), ప్రచురణ : మార్చి 2019లో ప్రచురితం.  సౌజన్యం :ఫౌండేషన్ ఫర్ సోషల్ అవేర్నెస్, హైదరాబాదు విభజిత ఆం.ప్ర రాష్ట్రంలో రాజధాని ఏర్పాటు వెనకున్న రహస్య అజెండాలను అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు పుస్తక రూపంలో ప్రజల ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు.పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    యోవేవికి ఒకేసారి ఆరు రామన్ ఫెలోషిప్‌లు

    కడప: యోగివేమన విశ్వవిద్యాలయానికి ఒకేసారి ఆరు రామన్ ఫెలోషిప్‌లు దక్కాయి. విశ్వవిద్యాలయ సహాయాచార్యులు ఆరుగురికి యుజిసి(విశ్వవిద్యాలయ నిధుల సంఘం) ‘రామన్ ఫెలోషిప్’లను ప్రకటించింది. ఒక విశ్వవిద్యాలయం నుంచి ఒకేసారి ఆరుగురు ఫెలోషిప్లు  దక్కించుకున్న అరుదైన ఘనతను యోగివేమన విశ్వవిద్యాలయం దక్కించుకుంది. యోవేవి సహాయాచార్యులు డాక్టరు తుమ్మల చంద్రశేఖర్, డాక్టరు చంద్రఓబులరెడ్డి, డాక్టరు బి.విజయకుమార్‌నాయుడు, డాక్టరు కె.ఎస్.వి.కృష్ణారావు, డాక్టరు వై.వెంకటసుబ్బయ్య ఫెలోసిఫ్‌ కు ఎంపికైనారు. ఫెలోషిప్ కు ఎంపికైన ఆచార్యులు అమెరికాలోని పరిశోధనా సంస్థల్లో పరిశోధనలు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. […]పూర్తి వివరాలు ...