పులివెందులలో ఎవరికెన్ని ఓట్లు?

పులివెందులలో ఎవరికెన్ని ఓట్లు?

పులివెందుల శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన మరియు ఉపసంహరణల అనంతరం మొత్తం 14 మంది తుది పోరులో తలపడ్డారు. ఇక్కడ వైకాపా తరపున బరిలోకి దిగిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సుమారు 75 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి సతీష్ రెడ్డి (తెదేపా + భాజపాల ఉమ్మడి అభ్యర్థి) పై విజయం సాధించారు.

చదవండి :  తెదేపా వైపు వరద చూపు ?

జగన్‌మోహన్‌రెడ్డి, యెడుగూరి సందింటి – వైకాపా – 124576

వెంకట సతీష్‌కుమార్‌రెడ్డి, సింగారెడ్డి – తెదేపా+భాజపా – 49333

రాజగోపాల్‌రెడ్డి, కొండ్రెడ్డి – కాంగ్రెస్ – 1884

రామేశ్వరరెడ్డి, గవిరెడ్డి – పిరమిడ్ పార్టీ – 1613

శివశంకర్‌రెడ్డి , దేవిరెడ్డి – నేకాపా – 865

రాఘవరెడ్డి, తూగుట్ల – ఆర్జేడీ – 625

కృష్ణా, దంతలూరు – ఆరేల్డీ – 346

వివేకానందరెడ్డి యాదవ్, యాదాటి – సమాజ్వాదీ – 321

చదవండి :  పచ్చచొక్కాల వారితోనే ప్రభుత్వ కార్యక్రమమా?

రామకృష్ణారెడ్డి, సింగం – జైసపా – 279

భాస్కర్ రెడ్డి, రాజుల – లోక్జనశక్తి – 132

శ్రీనివాసులు, రాచినేని – ఆర్పీసిఎస్ – 130

శివచంద్రారెడ్డి, కొమ్మా – స్వతంత్ర అభ్యర్థి – 128

పెద్ద ఎరికలరెడ్డి, యాడికి – స్వతంత్ర అభ్యర్థి – 195

ఆంజనేయులు, కోనేటి – స్వతంత్ర అభ్యర్థి – 170

నోటా – 811

పులివెందులలో పార్టీలు సాధించిన ఓట్లు

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: