‘రాయల తెలంగాణ’నూ పరిశీలిస్తున్నాం

‘రాయల తెలంగాణ’నూ పరిశీలిస్తున్నాం

పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సిఫారసు చేసినప్పటికీ.. రాయల తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదన కూడా ఆంటోనీ కమిటీ పరిశీలనలో ఉందని ఆ కమిటీ సభ్యుడు, కాంగిరేసు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ డిగ్గీ రాజా వెల్లడించారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదనటం సరికాదన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రయోజనాలను కాపాడే విధంగా కాకుండా.. కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికలకు ముందుగా హడావిడిగా నిర్ణయం తీసుకుందన్న వాదనను ఆయన తిరస్కరించారు.

చదవండి :  మాసీమ రాజగోపాల్‌రెడ్డి ఇక లేరు !

జె.సి లాంటి వ్యాపార వేత్తలు తమ స్వప్రయోజనాల కోసం అందుకున్న ‘రాయల తెలంగాణా’ పల్లవిని డిగ్గీ రాజా అందుకోవడం వెనుక మతలబు కనిపించటం లేదూ! సీమ నాయకులారా, మేదావులరా గమనిస్తున్నారా!

సీమ ఉద్యమ నినాదం మారాల్సిన సమయమిది….

వార్తా విభాగం

ఇవీ చదవండి

1 Comment

  • Digvijay sing or Sushma swaraj no need to believe them. They have broken states in pieces of lands for their party votes. Be a nationalist. But we do not have a third choice for the parliament. God bless us.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *