కడప జిల్లాలో ఏ స్థానం ఎవరికి?

    కడప జిల్లాలో ఏ స్థానం ఎవరికి?

    కడప పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు జేఎంజే కాలేజీలో, రాజంపేట పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాలకు  రిమ్స్ డెంటల్ కాలేజీలో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మొదటగా పోస్టల్‌బ్యాలెట్లను లెక్కించారు. తర్వాత రౌండ్లవారీగా ఈవీఎంలోని ఓట్లను గణించారు. జిల్లాలోని  పది అసెంబ్లీ స్థానాల్లో రాజంపేట మినహా తక్కిన అన్ని అసెంబ్లీస్థానాల్లోనూ వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు.

    కడప జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన పార్టీల వివరాలు. ఆయా అభ్యర్థులు సాధించిన మెజార్టీ వివరాలు …

    చదవండి :  కరువుసీమలో నీళ్ళ చెట్లు!
    నియోజకవర్గంగెలుపుమెజార్టీ
    కడపఅంజద్ బాషా (వైకాపా)44,245
    పులివెందులవైఎస్ జగన్ (వైకాపా)75,243
    జమ్మలమడుగుసి ఆదినారాయణ రెడ్డి (వైకాపా)12,167
    ప్రొద్దుటూరురాచమల్లు ప్రసాద్ రెడ్డి (వైకాపా)13,025
    మైదుకూరుశెట్టిపల్లి రఘురామిరెడ్డి (వైకాపా)11,386
    బద్వేలుటి జయరాములు (వైకాపా)9,561
    కమలాపురంపి రవీంద్రనాద్ రెడ్డి (వైకాపా)5,345
    రాజంపేటమేడా మల్లిఖార్జున రెడ్డి (తెదేపా)11,000
    రైల్వే కోడూరుకొరముట్ల శ్రీనివాసులు (వైకాపా)19,072
    రాయచోటిగడికోట శ్రీకాంత్ రెడ్డి (వైకాపా)34,738
    కడప పార్లమెంటువైఎస్ అవినాష్ రెడ్డ్డి(వైకాపా)1,90,265
    రాజంపేట పార్లమెంటుపెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (వైకాపా)1,76,867
    చదవండి :  కడప జిల్లాపై బాబు గారి చిన్నచూపు

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *