కడప: స్థానిక వన్టౌన్ పోలీస్స్టేషన్ దగ్గర గల హజరత్ ఖ్వాజా సయ్యద్షామొహర్ అలీ (మొరి సయ్యద్సాహెబ్ వలి) 417వ ఉరుసు ఉత్సవాలు ఈనెల 20, 21వ తేదీల్లో వైభవంగా జరగనున్నాయి. ఆస్థానే మురాదియా దర్గా పీఠాధిపతి సయ్యద్షా ఆధ్వర్యంలో 20వ తేదీ శనివారం గంథం ఉత్సవాలు నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం ముగరిబ్ నమాజ్ తరువాత పీఠాధిపతి ఇంటి నుంచి ఫకీర్ల మేళతాళాలతో దర్గా చేరుకొని గంథాన్ని సమర్పించనున్నారు. 21వ తేదీ ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఖవ్వాలి కార్యక్రమం వుంటుంది.
ట్యాగ్లుkadapa urs ఆస్థానే మురాదియా ఉరుసు కడప
ఇదీ చదవండి!
కడప జిల్లా వైకాపా లోక్సభ అభ్యర్థుల జాబితా – 2019
కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇడుపులపాయలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీ …