Tags :విజయ శైలేంద్ర

    అభిప్రాయం రాయలసీమ

    ‘సీమ’పై వివక్ష ఇంకా ఎన్నాళ్లు?

    ‘వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు..’ అన్న సామెత రాయలసీమకు మాత్రం వర్తించదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ‘సీమ’కు అన్యాయమే జరుగుతోంది. పాలకులు ఇక్కడి వారే అయినా.. ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఏపీ నూతన రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేసినా సమైక్యత కోణంలో సీమ ప్రజలు స్వాగతించారు. అమరావతి ప్రాంతం ఐశ్వర్యవంతులకు మాత్రమే పరిమితమైన రాజధాని. నూతన రాజధాని వద్ద 29 గ్రామాల్లో ఏ మూలకు వెళ్లిన గజం స్థలం ధరను […]పూర్తి వివరాలు ...