Tags :డీ.ఎల్ రవీంద్రారెడ్డి

    రాజకీయాలు

    ఏ విచారణ వేసుకుంటావో వేసుకో?

    మాజీ  మంత్రి డి.ఎల్ బుధవారం దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేటలలో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడుతూ తనకు వ్యతిరేఖంగా వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ శాసనసభ్యులపైన విరిచుకు పడ్డారు. మట్కా నిర్వాహకుడైన వీరశివారెడ్డి సీఎం చెంచాగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మట్కాబీటర్‌కు ఎలా టికెట్ ఇస్తారని వైఎస్‌ను ఓ యువ డీఎస్పీ అడిగారన్నారు. దీనిపై వీరశివాను వైఎస్ ప్రశ్నించగా తాను కాకుండా కుటుంబసభ్యులతో మట్కా ఆడిస్తున్నాన్న నీచసంస్కృతి వీరశివారెడ్డిదన్నారు. డబ్బు సంపాదించేందుకు ఏ […]పూర్తి వివరాలు ...