Tags :కడప జిల్లాలో చిరుతలు

వార్తలు

‘పాయలోపల్లి’లో చిరుతల సంచారం

రాయచోటి: పాయలోపల్లి (మండలం: చక్రాయపేట, గ్రామ పంచాయతీ: సురభి) సమీపంలోని అటవీ ప్రాంతంలో మూడు చిరుతపులులు సంచరిస్తున్నట్లు ఇటీవల స్థానికులు గుర్తించారు. ఊరి చుట్టూ మామిడి తోటలు అధికంగా ఉండటంతో పాటు, ఊరికి సమీపంలోనే అటవీ ప్రాంతం ఉంది. బుధవారం అడవిలోకి గొర్రెలను తోలుకెల్లిన సమయంలో ఒక చిరుతపులి గొర్రెల మందపై దాడి చేసి ఒక గొర్రెను తినేసిందని కాపరులు చెప్పారు. దీంతో గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. రాయచోటి: పాయలోపల్లి (మండలం: చక్రాయపేట, గ్రామ […]పూర్తి వివరాలు ...