ఘటనలు

Sep
28
Sat
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు
Sep 28 all-day
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు

1921 సెప్టంబర్ 28న మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యేక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గాంధీజీ కడప చేరుకున్నారు.

అప్పటికే సన్మాన సంఘం వారు అక్కడ సభకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. దాదాపుగా 40వేల మంది సభకు హాజరైనారు. జనసందోహం కారణంగా అక్కడ సుమారు ఒక గంట సేపు గందరగోళం జరిగింది. ఈ సభలో కడప మండల సంఘం వారు, మండల సహోదర బృందం వారు, వైశ్య సంఘం వారు వేర్వేరు సన్మాన పత్రాలను సమర్పించినారు. దీనితో పాటు కొందరు కవులు గాంధీజీని ప్రశంసిస్తూ పద్యాలు కూడా చదివినారు. ఇందుకు ప్రత్యుత్తరంగా గాంధీజీ కొద్దిసేపు ఉర్దూలోను, మరికొంత సేపు ఆంగ్లంలోనూ ఉపన్యసించినారు. ఈ ఉపన్యాసాన్ని గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారు సభికులకు తెలుగులోకి అనువదించారు.

ఆ నాటి ఈ ఉపన్యాసం కడప.ఇన్ఫో సందర్శకుల కోసం యధాతధంగా … 

Nov
22
Fri
లక్కోజు సంజీవరాయశర్మ జయంతి
Nov 22 all-day
లక్కోజు సంజీవరాయశర్మ జయంతి

గణిత బ్రహ్మగా పేరొందిన లక్కోజు సంజీవరాయశర్మ (నవంబర్ 22, 1907 – డిసెంబరు 2, 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి.

సంజీవరాయశర్మ 1907 నవంబర్ 22 న వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు లో జన్మించాడు. ఈయన తల్లితండ్రులు నాగమాంబ, పెద్ద పుల్లయ్యలు.

లక్కోజు సంజీవరాయశర్మ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Jan
11
Sat
నర్రెడ్డి శివరామిరెడ్డి వర్ధంతి
Jan 11 all-day

వైఎస్సార్‌ జిల్లా గడ్డం వారి పల్లెలో 1922 ఫిబ్రవరి 25న పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు, కమ్యూనిస్టు నాయకులు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు. 1957లో కమలాపురం–పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా శివరామిరెడ్డి ఎన్నికయ్యారు.

గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. రైతులోకం, అరుణోదయ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు.

వెనుకబడిన రాయలసీమ పురోగతి ప్రాజెక్టుల నిర్మాణంతో సాధ్యమని భావించి ఉద్యమబాట పట్టారు. 1996లో గండికోట ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆయన నాటి కడప కలెక్టరేట్‌ ఎదుట నిరాహార దీక్ష చేశారు. సాక్షితో పాటు పలు పత్రికలకు వ్యాసాలు రాసి గుర్తింపు పొందారు.

2019 జనవరి 10న (గురువారం) బ్రెయిన్‌ డెడ్‌కు గురైన శివరామిరెడ్డి  హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 11న కన్నుమూశారు.

Sep
28
Sun
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు
Sep 28 all-day
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు

1921 సెప్టంబర్ 28న మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యేక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గాంధీజీ కడప చేరుకున్నారు.

అప్పటికే సన్మాన సంఘం వారు అక్కడ సభకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. దాదాపుగా 40వేల మంది సభకు హాజరైనారు. జనసందోహం కారణంగా అక్కడ సుమారు ఒక గంట సేపు గందరగోళం జరిగింది. ఈ సభలో కడప మండల సంఘం వారు, మండల సహోదర బృందం వారు, వైశ్య సంఘం వారు వేర్వేరు సన్మాన పత్రాలను సమర్పించినారు. దీనితో పాటు కొందరు కవులు గాంధీజీని ప్రశంసిస్తూ పద్యాలు కూడా చదివినారు. ఇందుకు ప్రత్యుత్తరంగా గాంధీజీ కొద్దిసేపు ఉర్దూలోను, మరికొంత సేపు ఆంగ్లంలోనూ ఉపన్యసించినారు. ఈ ఉపన్యాసాన్ని గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారు సభికులకు తెలుగులోకి అనువదించారు.

ఆ నాటి ఈ ఉపన్యాసం కడప.ఇన్ఫో సందర్శకుల కోసం యధాతధంగా … 

Nov
22
Sat
లక్కోజు సంజీవరాయశర్మ జయంతి
Nov 22 all-day
లక్కోజు సంజీవరాయశర్మ జయంతి

గణిత బ్రహ్మగా పేరొందిన లక్కోజు సంజీవరాయశర్మ (నవంబర్ 22, 1907 – డిసెంబరు 2, 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి.

సంజీవరాయశర్మ 1907 నవంబర్ 22 న వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు లో జన్మించాడు. ఈయన తల్లితండ్రులు నాగమాంబ, పెద్ద పుల్లయ్యలు.

లక్కోజు సంజీవరాయశర్మ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Jan
11
Sun
నర్రెడ్డి శివరామిరెడ్డి వర్ధంతి
Jan 11 all-day

వైఎస్సార్‌ జిల్లా గడ్డం వారి పల్లెలో 1922 ఫిబ్రవరి 25న పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు, కమ్యూనిస్టు నాయకులు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు. 1957లో కమలాపురం–పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా శివరామిరెడ్డి ఎన్నికయ్యారు.

గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. రైతులోకం, అరుణోదయ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు.

వెనుకబడిన రాయలసీమ పురోగతి ప్రాజెక్టుల నిర్మాణంతో సాధ్యమని భావించి ఉద్యమబాట పట్టారు. 1996లో గండికోట ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆయన నాటి కడప కలెక్టరేట్‌ ఎదుట నిరాహార దీక్ష చేశారు. సాక్షితో పాటు పలు పత్రికలకు వ్యాసాలు రాసి గుర్తింపు పొందారు.

2019 జనవరి 10న (గురువారం) బ్రెయిన్‌ డెడ్‌కు గురైన శివరామిరెడ్డి  హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 11న కన్నుమూశారు.

Sep
28
Mon
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు
Sep 28 all-day
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు

1921 సెప్టంబర్ 28న మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యేక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గాంధీజీ కడప చేరుకున్నారు.

అప్పటికే సన్మాన సంఘం వారు అక్కడ సభకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. దాదాపుగా 40వేల మంది సభకు హాజరైనారు. జనసందోహం కారణంగా అక్కడ సుమారు ఒక గంట సేపు గందరగోళం జరిగింది. ఈ సభలో కడప మండల సంఘం వారు, మండల సహోదర బృందం వారు, వైశ్య సంఘం వారు వేర్వేరు సన్మాన పత్రాలను సమర్పించినారు. దీనితో పాటు కొందరు కవులు గాంధీజీని ప్రశంసిస్తూ పద్యాలు కూడా చదివినారు. ఇందుకు ప్రత్యుత్తరంగా గాంధీజీ కొద్దిసేపు ఉర్దూలోను, మరికొంత సేపు ఆంగ్లంలోనూ ఉపన్యసించినారు. ఈ ఉపన్యాసాన్ని గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారు సభికులకు తెలుగులోకి అనువదించారు.

ఆ నాటి ఈ ఉపన్యాసం కడప.ఇన్ఫో సందర్శకుల కోసం యధాతధంగా … 

Nov
22
Sun
లక్కోజు సంజీవరాయశర్మ జయంతి
Nov 22 all-day
లక్కోజు సంజీవరాయశర్మ జయంతి

గణిత బ్రహ్మగా పేరొందిన లక్కోజు సంజీవరాయశర్మ (నవంబర్ 22, 1907 – డిసెంబరు 2, 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి.

సంజీవరాయశర్మ 1907 నవంబర్ 22 న వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు లో జన్మించాడు. ఈయన తల్లితండ్రులు నాగమాంబ, పెద్ద పుల్లయ్యలు.

లక్కోజు సంజీవరాయశర్మ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Jan
11
Mon
నర్రెడ్డి శివరామిరెడ్డి వర్ధంతి
Jan 11 all-day

వైఎస్సార్‌ జిల్లా గడ్డం వారి పల్లెలో 1922 ఫిబ్రవరి 25న పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు, కమ్యూనిస్టు నాయకులు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు. 1957లో కమలాపురం–పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా శివరామిరెడ్డి ఎన్నికయ్యారు.

గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. రైతులోకం, అరుణోదయ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు.

వెనుకబడిన రాయలసీమ పురోగతి ప్రాజెక్టుల నిర్మాణంతో సాధ్యమని భావించి ఉద్యమబాట పట్టారు. 1996లో గండికోట ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆయన నాటి కడప కలెక్టరేట్‌ ఎదుట నిరాహార దీక్ష చేశారు. సాక్షితో పాటు పలు పత్రికలకు వ్యాసాలు రాసి గుర్తింపు పొందారు.

2019 జనవరి 10న (గురువారం) బ్రెయిన్‌ డెడ్‌కు గురైన శివరామిరెడ్డి  హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 11న కన్నుమూశారు.

Sep
28
Tue
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు
Sep 28 all-day
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు

1921 సెప్టంబర్ 28న మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యేక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గాంధీజీ కడప చేరుకున్నారు.

అప్పటికే సన్మాన సంఘం వారు అక్కడ సభకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. దాదాపుగా 40వేల మంది సభకు హాజరైనారు. జనసందోహం కారణంగా అక్కడ సుమారు ఒక గంట సేపు గందరగోళం జరిగింది. ఈ సభలో కడప మండల సంఘం వారు, మండల సహోదర బృందం వారు, వైశ్య సంఘం వారు వేర్వేరు సన్మాన పత్రాలను సమర్పించినారు. దీనితో పాటు కొందరు కవులు గాంధీజీని ప్రశంసిస్తూ పద్యాలు కూడా చదివినారు. ఇందుకు ప్రత్యుత్తరంగా గాంధీజీ కొద్దిసేపు ఉర్దూలోను, మరికొంత సేపు ఆంగ్లంలోనూ ఉపన్యసించినారు. ఈ ఉపన్యాసాన్ని గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారు సభికులకు తెలుగులోకి అనువదించారు.

ఆ నాటి ఈ ఉపన్యాసం కడప.ఇన్ఫో సందర్శకుల కోసం యధాతధంగా … 

error: