ఘటనలు

Aug
23
Sat
పద్మావతి మహిళా వైద్య కళాశాల విషయంలో జీవో120 విడుదల చేసిన రోజు
Aug 23 all-day

అడ్డగోలుగా సీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నతెదేపా సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీమ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి కోస్తా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేదానికి 23.08.2014న పద్మావతి మహిళా వైద్య కళాశాల (తిరుపతి) ప్రవేశాలకు సంబంధించి జీవో నెంబరు 120ని విడుదల చేసింది.

జూన్ 8, 2014న ఆం.ప్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, జులైలో రాష్ట్రపతి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ, ఎస్వీయు పరిధిని ప్రశ్నార్థకం చేస్తూ పద్మావతి మహిళా వైద్య కళాశాల(తిరుపతి)లోని 85%గా ఉన్న కన్వీనర్ కోటా సీట్లను 13 జిల్లాలకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎస్వీయు పరిధిలోని పరిధిలోని ఐదు జిల్లాల వారికి దక్కాల్సిన 107 సీట్లను ఇతర జిల్లాల వారు తన్నుకుపోయారు. ఈ జీవోను తప్పు పట్టిన ఆం.ప్ర హైకోర్టు ఆ జీవో చెల్లదని తీర్పునిచ్చింది.

జీవో నెంబరు 120 వివరాలు : https://kadapa.info/జీవో120/

 

Aug
23
Sun
పద్మావతి మహిళా వైద్య కళాశాల విషయంలో జీవో120 విడుదల చేసిన రోజు
Aug 23 all-day

అడ్డగోలుగా సీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నతెదేపా సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీమ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి కోస్తా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేదానికి 23.08.2014న పద్మావతి మహిళా వైద్య కళాశాల (తిరుపతి) ప్రవేశాలకు సంబంధించి జీవో నెంబరు 120ని విడుదల చేసింది.

జూన్ 8, 2014న ఆం.ప్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, జులైలో రాష్ట్రపతి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ, ఎస్వీయు పరిధిని ప్రశ్నార్థకం చేస్తూ పద్మావతి మహిళా వైద్య కళాశాల(తిరుపతి)లోని 85%గా ఉన్న కన్వీనర్ కోటా సీట్లను 13 జిల్లాలకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎస్వీయు పరిధిలోని పరిధిలోని ఐదు జిల్లాల వారికి దక్కాల్సిన 107 సీట్లను ఇతర జిల్లాల వారు తన్నుకుపోయారు. ఈ జీవోను తప్పు పట్టిన ఆం.ప్ర హైకోర్టు ఆ జీవో చెల్లదని తీర్పునిచ్చింది.

జీవో నెంబరు 120 వివరాలు : https://kadapa.info/జీవో120/

 

Nov
16
Mon
శ్రీభాగ్ ఒడంబడిక కుదిరిన రోజు
Nov 16 all-day
శ్రీభాగ్ ఒడంబడిక కుదిరిన రోజు

మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా వున్న తెలుగు వారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1913 లో ఆంధ్రమహాసభను ఏర్పాటు చేసుకున్నారు, ఉద్యమించారు. రాయలసీమ వారికి సర్కార్‌ జిల్లాల వాళ్ళు భాషా సంస్కృతుల పరంగా తమను తక్కువ చూస్తున్నారనే అనుమానం ఉండేది.

రాయలసీమ వాసుల అనుమానాల్ని తీర్చడానికి, అగాధాల్ని తగ్గించడానికి ఆంధ్ర మాహాసభ ఉపసంఘము ఏర్పాటు చేసినారు. ఈ ఉపసంఘము పలు దఫాలుగా చర్చలు జరిపి 16 -11 -1937 లో నాటి మద్రాసు నగరంలోని కాశీనాధుని నాగేశ్వర రావు ఇంటి(శ్రీభాగ్)లో తుది తీర్మానము చేయుటకు సమావేశమైంది. ఆ సమావేశములో పాల్గొన్న రాయలసీమ, కోస్తా నాయకులు ఒక ఒడంబడికను కుదుర్చుకొని సంతకం చేసినారు. ఆ ఒప్పందమే శ్రీభాగ్‌ ఒడంబడికగా ప్రసిద్ది చెందింది.

1947 రాయలసీమ మహాసభలో నీలం సంజీవరెడ్డి ఈ విషయం ప్రస్తావించి ఆవేదన వెలిబుచ్చినారు. ఆ తరువాత 1953లో ఆంధ్రరాష్ట్రం, 1956 ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక కూడా శ్రీభాగ్‌ ఒప్పందం అమలు కాలేదని, సీమ వెనుక బాటుకు గురైందని, అన్ని రంగాల్లో సీమ వివక్షకు గురౌతున్నదనీ సీమ వాసులు అసంతృప్తితో ఉంటూ వచ్చారు.

ఈ శ్రీభాగ్ ఒప్పందం ఇప్పటి వరకూ అమలు కాలేదు. ఈ ఒప్పందం బయటకు రాకుండా కోస్తా నేతలు సీమ వాసులకు ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టారనే ఒక ఆరోపణ కూడా ఉంది.

శ్రీభాగ్ ఒప్పంద పత్రం కోసం ఈ వ్యాసం చదవండి: http://wp.me/p4r10f-12p

 

Apr
15
Fri
ధ్వజారోహణం, శ్రీరామజయంతి @ కోదండరామస్వామి దేవాలయం, ఒంటిమిట్ట
Apr 15 @ 8:00 AM – 10:00 AM

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.

వివరాలకు… https://kadapa.info/ontimitta-brahmotsavam/

ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు… https://kadapa.info/ఒంటిమిట్టకు/

Aug
23
Tue
పద్మావతి మహిళా వైద్య కళాశాల విషయంలో జీవో120 విడుదల చేసిన రోజు
Aug 23 all-day

అడ్డగోలుగా సీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నతెదేపా సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీమ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి కోస్తా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేదానికి 23.08.2014న పద్మావతి మహిళా వైద్య కళాశాల (తిరుపతి) ప్రవేశాలకు సంబంధించి జీవో నెంబరు 120ని విడుదల చేసింది.

జూన్ 8, 2014న ఆం.ప్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, జులైలో రాష్ట్రపతి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ, ఎస్వీయు పరిధిని ప్రశ్నార్థకం చేస్తూ పద్మావతి మహిళా వైద్య కళాశాల(తిరుపతి)లోని 85%గా ఉన్న కన్వీనర్ కోటా సీట్లను 13 జిల్లాలకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎస్వీయు పరిధిలోని పరిధిలోని ఐదు జిల్లాల వారికి దక్కాల్సిన 107 సీట్లను ఇతర జిల్లాల వారు తన్నుకుపోయారు. ఈ జీవోను తప్పు పట్టిన ఆం.ప్ర హైకోర్టు ఆ జీవో చెల్లదని తీర్పునిచ్చింది.

జీవో నెంబరు 120 వివరాలు : https://kadapa.info/జీవో120/

 

Nov
16
Wed
శ్రీభాగ్ ఒడంబడిక కుదిరిన రోజు
Nov 16 all-day
శ్రీభాగ్ ఒడంబడిక కుదిరిన రోజు

మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా వున్న తెలుగు వారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1913 లో ఆంధ్రమహాసభను ఏర్పాటు చేసుకున్నారు, ఉద్యమించారు. రాయలసీమ వారికి సర్కార్‌ జిల్లాల వాళ్ళు భాషా సంస్కృతుల పరంగా తమను తక్కువ చూస్తున్నారనే అనుమానం ఉండేది.

రాయలసీమ వాసుల అనుమానాల్ని తీర్చడానికి, అగాధాల్ని తగ్గించడానికి ఆంధ్ర మాహాసభ ఉపసంఘము ఏర్పాటు చేసినారు. ఈ ఉపసంఘము పలు దఫాలుగా చర్చలు జరిపి 16 -11 -1937 లో నాటి మద్రాసు నగరంలోని కాశీనాధుని నాగేశ్వర రావు ఇంటి(శ్రీభాగ్)లో తుది తీర్మానము చేయుటకు సమావేశమైంది. ఆ సమావేశములో పాల్గొన్న రాయలసీమ, కోస్తా నాయకులు ఒక ఒడంబడికను కుదుర్చుకొని సంతకం చేసినారు. ఆ ఒప్పందమే శ్రీభాగ్‌ ఒడంబడికగా ప్రసిద్ది చెందింది.

1947 రాయలసీమ మహాసభలో నీలం సంజీవరెడ్డి ఈ విషయం ప్రస్తావించి ఆవేదన వెలిబుచ్చినారు. ఆ తరువాత 1953లో ఆంధ్రరాష్ట్రం, 1956 ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక కూడా శ్రీభాగ్‌ ఒప్పందం అమలు కాలేదని, సీమ వెనుక బాటుకు గురైందని, అన్ని రంగాల్లో సీమ వివక్షకు గురౌతున్నదనీ సీమ వాసులు అసంతృప్తితో ఉంటూ వచ్చారు.

ఈ శ్రీభాగ్ ఒప్పందం ఇప్పటి వరకూ అమలు కాలేదు. ఈ ఒప్పందం బయటకు రాకుండా కోస్తా నేతలు సీమ వాసులకు ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టారనే ఒక ఆరోపణ కూడా ఉంది.

శ్రీభాగ్ ఒప్పంద పత్రం కోసం ఈ వ్యాసం చదవండి: http://wp.me/p4r10f-12p

 

Aug
23
Wed
పద్మావతి మహిళా వైద్య కళాశాల విషయంలో జీవో120 విడుదల చేసిన రోజు
Aug 23 all-day

అడ్డగోలుగా సీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నతెదేపా సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీమ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి కోస్తా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేదానికి 23.08.2014న పద్మావతి మహిళా వైద్య కళాశాల (తిరుపతి) ప్రవేశాలకు సంబంధించి జీవో నెంబరు 120ని విడుదల చేసింది.

జూన్ 8, 2014న ఆం.ప్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, జులైలో రాష్ట్రపతి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ, ఎస్వీయు పరిధిని ప్రశ్నార్థకం చేస్తూ పద్మావతి మహిళా వైద్య కళాశాల(తిరుపతి)లోని 85%గా ఉన్న కన్వీనర్ కోటా సీట్లను 13 జిల్లాలకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎస్వీయు పరిధిలోని పరిధిలోని ఐదు జిల్లాల వారికి దక్కాల్సిన 107 సీట్లను ఇతర జిల్లాల వారు తన్నుకుపోయారు. ఈ జీవోను తప్పు పట్టిన ఆం.ప్ర హైకోర్టు ఆ జీవో చెల్లదని తీర్పునిచ్చింది.

జీవో నెంబరు 120 వివరాలు : https://kadapa.info/జీవో120/

 

Nov
16
Thu
శ్రీభాగ్ ఒడంబడిక కుదిరిన రోజు
Nov 16 all-day
శ్రీభాగ్ ఒడంబడిక కుదిరిన రోజు

మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా వున్న తెలుగు వారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1913 లో ఆంధ్రమహాసభను ఏర్పాటు చేసుకున్నారు, ఉద్యమించారు. రాయలసీమ వారికి సర్కార్‌ జిల్లాల వాళ్ళు భాషా సంస్కృతుల పరంగా తమను తక్కువ చూస్తున్నారనే అనుమానం ఉండేది.

రాయలసీమ వాసుల అనుమానాల్ని తీర్చడానికి, అగాధాల్ని తగ్గించడానికి ఆంధ్ర మాహాసభ ఉపసంఘము ఏర్పాటు చేసినారు. ఈ ఉపసంఘము పలు దఫాలుగా చర్చలు జరిపి 16 -11 -1937 లో నాటి మద్రాసు నగరంలోని కాశీనాధుని నాగేశ్వర రావు ఇంటి(శ్రీభాగ్)లో తుది తీర్మానము చేయుటకు సమావేశమైంది. ఆ సమావేశములో పాల్గొన్న రాయలసీమ, కోస్తా నాయకులు ఒక ఒడంబడికను కుదుర్చుకొని సంతకం చేసినారు. ఆ ఒప్పందమే శ్రీభాగ్‌ ఒడంబడికగా ప్రసిద్ది చెందింది.

1947 రాయలసీమ మహాసభలో నీలం సంజీవరెడ్డి ఈ విషయం ప్రస్తావించి ఆవేదన వెలిబుచ్చినారు. ఆ తరువాత 1953లో ఆంధ్రరాష్ట్రం, 1956 ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక కూడా శ్రీభాగ్‌ ఒప్పందం అమలు కాలేదని, సీమ వెనుక బాటుకు గురైందని, అన్ని రంగాల్లో సీమ వివక్షకు గురౌతున్నదనీ సీమ వాసులు అసంతృప్తితో ఉంటూ వచ్చారు.

ఈ శ్రీభాగ్ ఒప్పందం ఇప్పటి వరకూ అమలు కాలేదు. ఈ ఒప్పందం బయటకు రాకుండా కోస్తా నేతలు సీమ వాసులకు ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టారనే ఒక ఆరోపణ కూడా ఉంది.

శ్రీభాగ్ ఒప్పంద పత్రం కోసం ఈ వ్యాసం చదవండి: http://wp.me/p4r10f-12p

 

Nov
16
Fri
శ్రీభాగ్ ఒడంబడిక కుదిరిన రోజు
Nov 16 all-day
శ్రీభాగ్ ఒడంబడిక కుదిరిన రోజు

మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా వున్న తెలుగు వారు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 1913 లో ఆంధ్రమహాసభను ఏర్పాటు చేసుకున్నారు, ఉద్యమించారు. రాయలసీమ వారికి సర్కార్‌ జిల్లాల వాళ్ళు భాషా సంస్కృతుల పరంగా తమను తక్కువ చూస్తున్నారనే అనుమానం ఉండేది.

రాయలసీమ వాసుల అనుమానాల్ని తీర్చడానికి, అగాధాల్ని తగ్గించడానికి ఆంధ్ర మాహాసభ ఉపసంఘము ఏర్పాటు చేసినారు. ఈ ఉపసంఘము పలు దఫాలుగా చర్చలు జరిపి 16 -11 -1937 లో నాటి మద్రాసు నగరంలోని కాశీనాధుని నాగేశ్వర రావు ఇంటి(శ్రీభాగ్)లో తుది తీర్మానము చేయుటకు సమావేశమైంది. ఆ సమావేశములో పాల్గొన్న రాయలసీమ, కోస్తా నాయకులు ఒక ఒడంబడికను కుదుర్చుకొని సంతకం చేసినారు. ఆ ఒప్పందమే శ్రీభాగ్‌ ఒడంబడికగా ప్రసిద్ది చెందింది.

1947 రాయలసీమ మహాసభలో నీలం సంజీవరెడ్డి ఈ విషయం ప్రస్తావించి ఆవేదన వెలిబుచ్చినారు. ఆ తరువాత 1953లో ఆంధ్రరాష్ట్రం, 1956 ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక కూడా శ్రీభాగ్‌ ఒప్పందం అమలు కాలేదని, సీమ వెనుక బాటుకు గురైందని, అన్ని రంగాల్లో సీమ వివక్షకు గురౌతున్నదనీ సీమ వాసులు అసంతృప్తితో ఉంటూ వచ్చారు.

ఈ శ్రీభాగ్ ఒప్పందం ఇప్పటి వరకూ అమలు కాలేదు. ఈ ఒప్పందం బయటకు రాకుండా కోస్తా నేతలు సీమ వాసులకు ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టారనే ఒక ఆరోపణ కూడా ఉంది.

శ్రీభాగ్ ఒప్పంద పత్రం కోసం ఈ వ్యాసం చదవండి: http://wp.me/p4r10f-12p

 

error: