ఘటనలు

May
20
Wed
రెండవసారి ముఖ్యమంత్రిగా వైఎస్ ప్రమాణస్వీకారం
May 20 all-day
రెండవసారి ముఖ్యమంత్రిగా వైఎస్ ప్రమాణస్వీకారం

డాక్టర్ యెడుగూరి సందిటి రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా రెండవసారి 20 మే 2009న ప్రమాణస్వీకారం చేసినారు. హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో అప్పటి గవర్నర్ ఎన్డీ తివారీ వైఎస్ చేత ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమంలో కిలో రెండు రూపాయల బియ్యం పథకం మరియు వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ ను 7 గంటల నుండి 9  గంటలకు పెంచే ఫైళ్ళ పైన వైఎస్ సంతకాలు చేశారు.

May
20
Thu
రెండవసారి ముఖ్యమంత్రిగా వైఎస్ ప్రమాణస్వీకారం
May 20 all-day
రెండవసారి ముఖ్యమంత్రిగా వైఎస్ ప్రమాణస్వీకారం

డాక్టర్ యెడుగూరి సందిటి రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా రెండవసారి 20 మే 2009న ప్రమాణస్వీకారం చేసినారు. హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో అప్పటి గవర్నర్ ఎన్డీ తివారీ వైఎస్ చేత ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమంలో కిలో రెండు రూపాయల బియ్యం పథకం మరియు వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ ను 7 గంటల నుండి 9  గంటలకు పెంచే ఫైళ్ళ పైన వైఎస్ సంతకాలు చేశారు.

May
20
Fri
రెండవసారి ముఖ్యమంత్రిగా వైఎస్ ప్రమాణస్వీకారం
May 20 all-day
రెండవసారి ముఖ్యమంత్రిగా వైఎస్ ప్రమాణస్వీకారం

డాక్టర్ యెడుగూరి సందిటి రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా రెండవసారి 20 మే 2009న ప్రమాణస్వీకారం చేసినారు. హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో అప్పటి గవర్నర్ ఎన్డీ తివారీ వైఎస్ చేత ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమంలో కిలో రెండు రూపాయల బియ్యం పథకం మరియు వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ ను 7 గంటల నుండి 9  గంటలకు పెంచే ఫైళ్ళ పైన వైఎస్ సంతకాలు చేశారు.

May
20
Sun
రెండవసారి ముఖ్యమంత్రిగా వైఎస్ ప్రమాణస్వీకారం
May 20 all-day
రెండవసారి ముఖ్యమంత్రిగా వైఎస్ ప్రమాణస్వీకారం

డాక్టర్ యెడుగూరి సందిటి రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 14వ ముఖ్యమంత్రిగా రెండవసారి 20 మే 2009న ప్రమాణస్వీకారం చేసినారు. హైదరాబాదులోని ఎల్బి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో అప్పటి గవర్నర్ ఎన్డీ తివారీ వైఎస్ చేత ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమంలో కిలో రెండు రూపాయల బియ్యం పథకం మరియు వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ ను 7 గంటల నుండి 9  గంటలకు పెంచే ఫైళ్ళ పైన వైఎస్ సంతకాలు చేశారు.

Feb
14
Sat
వైసివి రెడ్డి జయంతి
Feb 14 all-day

వైసివిరెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి అభ్యుదయవాది- కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల గ్రామంలో 14-2-1924న జన్మించారు.

ycvreddy1968 ఏప్రిల్‌నుండి 1969 అక్టోబర్‌ దాకా, రా.రా.సంపాదకత్వంలో వెలువడిన ‘సంవేదన’ త్రైమాసిక పత్రిక, ప్రచురణ కర్తగా, ‘యుగసాహితి’ సంస్థను నిర్వహించారు. వైసివి కథలన్నీ 1982లో ‘గట్టిగింజలు’ అన్న సంపుటిగా వెలువడ్డాయి. ‘తొలకరి చినుకులు’ అన్న ఖండకావ్యం, ‘గుత్తి చరిత్ర’ అన్న చిరుకావ్యం కూడా రాశారు.

1972 నుండి కడపజిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడుగా ఎన్నో కవి సమ్మేళనాలు, గోష్టులు నిర్వహించారు.

1989 అక్టోబరు 8వ తేదీన కడప మున్సిపల్‌ హైస్కూల్‌లో జరుగుతున్న అభ్యుదయ రచయితల సభల్లో పాల్గొంటూ, మధ్యాహ్న భోజన విరామంలో హఠాత్తుగా గుండెపోటు రావటంతో కన్నుమూశారు.

వైసివి రెడ్డి గురించి జానమద్ది రాసిన వ్యాసం … http://wp.me/p4r10f-wF

Feb
14
Sun
వైసివి రెడ్డి జయంతి
Feb 14 all-day

వైసివిరెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి అభ్యుదయవాది- కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల గ్రామంలో 14-2-1924న జన్మించారు.

ycvreddy1968 ఏప్రిల్‌నుండి 1969 అక్టోబర్‌ దాకా, రా.రా.సంపాదకత్వంలో వెలువడిన ‘సంవేదన’ త్రైమాసిక పత్రిక, ప్రచురణ కర్తగా, ‘యుగసాహితి’ సంస్థను నిర్వహించారు. వైసివి కథలన్నీ 1982లో ‘గట్టిగింజలు’ అన్న సంపుటిగా వెలువడ్డాయి. ‘తొలకరి చినుకులు’ అన్న ఖండకావ్యం, ‘గుత్తి చరిత్ర’ అన్న చిరుకావ్యం కూడా రాశారు.

1972 నుండి కడపజిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడుగా ఎన్నో కవి సమ్మేళనాలు, గోష్టులు నిర్వహించారు.

1989 అక్టోబరు 8వ తేదీన కడప మున్సిపల్‌ హైస్కూల్‌లో జరుగుతున్న అభ్యుదయ రచయితల సభల్లో పాల్గొంటూ, మధ్యాహ్న భోజన విరామంలో హఠాత్తుగా గుండెపోటు రావటంతో కన్నుమూశారు.

వైసివి రెడ్డి గురించి జానమద్ది రాసిన వ్యాసం … http://wp.me/p4r10f-wF

Feb
14
Tue
వైసివి రెడ్డి జయంతి
Feb 14 all-day

వైసివిరెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి అభ్యుదయవాది- కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల గ్రామంలో 14-2-1924న జన్మించారు.

ycvreddy1968 ఏప్రిల్‌నుండి 1969 అక్టోబర్‌ దాకా, రా.రా.సంపాదకత్వంలో వెలువడిన ‘సంవేదన’ త్రైమాసిక పత్రిక, ప్రచురణ కర్తగా, ‘యుగసాహితి’ సంస్థను నిర్వహించారు. వైసివి కథలన్నీ 1982లో ‘గట్టిగింజలు’ అన్న సంపుటిగా వెలువడ్డాయి. ‘తొలకరి చినుకులు’ అన్న ఖండకావ్యం, ‘గుత్తి చరిత్ర’ అన్న చిరుకావ్యం కూడా రాశారు.

1972 నుండి కడపజిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడుగా ఎన్నో కవి సమ్మేళనాలు, గోష్టులు నిర్వహించారు.

1989 అక్టోబరు 8వ తేదీన కడప మున్సిపల్‌ హైస్కూల్‌లో జరుగుతున్న అభ్యుదయ రచయితల సభల్లో పాల్గొంటూ, మధ్యాహ్న భోజన విరామంలో హఠాత్తుగా గుండెపోటు రావటంతో కన్నుమూశారు.

వైసివి రెడ్డి గురించి జానమద్ది రాసిన వ్యాసం … http://wp.me/p4r10f-wF

Feb
14
Wed
వైసివి రెడ్డి జయంతి
Feb 14 all-day

వైసివిరెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి అభ్యుదయవాది- కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల గ్రామంలో 14-2-1924న జన్మించారు.

ycvreddy1968 ఏప్రిల్‌నుండి 1969 అక్టోబర్‌ దాకా, రా.రా.సంపాదకత్వంలో వెలువడిన ‘సంవేదన’ త్రైమాసిక పత్రిక, ప్రచురణ కర్తగా, ‘యుగసాహితి’ సంస్థను నిర్వహించారు. వైసివి కథలన్నీ 1982లో ‘గట్టిగింజలు’ అన్న సంపుటిగా వెలువడ్డాయి. ‘తొలకరి చినుకులు’ అన్న ఖండకావ్యం, ‘గుత్తి చరిత్ర’ అన్న చిరుకావ్యం కూడా రాశారు.

1972 నుండి కడపజిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడుగా ఎన్నో కవి సమ్మేళనాలు, గోష్టులు నిర్వహించారు.

1989 అక్టోబరు 8వ తేదీన కడప మున్సిపల్‌ హైస్కూల్‌లో జరుగుతున్న అభ్యుదయ రచయితల సభల్లో పాల్గొంటూ, మధ్యాహ్న భోజన విరామంలో హఠాత్తుగా గుండెపోటు రావటంతో కన్నుమూశారు.

వైసివి రెడ్డి గురించి జానమద్ది రాసిన వ్యాసం … http://wp.me/p4r10f-wF

error: