పందివీడు శాసనము

    ఒంటిమిట్ట కొదందరామాలయంలోని ఒక శాసనం

    పందివీడు శాసనము

    పందివీడు, బద్వేలు తాలూకాలో సగిలేటి ఒడ్డున ఉన్న ఒక గ్రామము. ఈ గ్రామంలోని చెన్నకేశవ స్వామి సన్నిధిలో ఉన్న గరుడ స్తూపంపైన చెక్కబడిన శాసనమిది.

    శార్వరి నామ తెలుగు సంవత్సరంలో పోతరాజు అనే ఆయన చెన్నకేశవుని సన్నిధిలో గరుడాళ్వారుల ప్రతిష్టించిన విషయం ఈ శాసనం ద్వారా తెలుస్తోంది.

    శాసన పాఠము:

    1. [శుభ] మస్తు  సావ౯రి సంవత్సర

    2. పడేటు చెన్న కేసవ దేవర సంనిధి

    3. గరుడాడు (ళు) వారిని క్రాంజ పోత

    చదవండి :  తిప్పలూరు శాసనము

    4.  – రాజు ప్రతిష్టించెను | శ్రీ

    Ref (No.13 of 1967)

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *