15 వేలతో కోదండరామునికి తలంబ్రాలూ, పట్టు గుడ్డలు

    ఒంటిమిట్ట కోదండ రామాలయం

    15 వేలతో కోదండరామునికి తలంబ్రాలూ, పట్టు గుడ్డలు

    ఒంటిమిట్ట (ఇంగ్లీషు: Ontimitta) కోదండరామునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించేందుకు ముందుకు వచ్చిన ఆం.ప్ర ప్రభుత్వం అందుకోసం 15 వేల రూపాయలు (INR 15000 Only) కేటాయించింది.

    ఇందుకు సంబంధించి ఆం.ప్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి  జెఎస్వి ప్రసాద్ పేర ప్రభుత్వం జీవో నెంబరు 63ను విడుదల చేసింది (ఫిబ్రవరి 21, 2015న).

    ఇందులో రాష్ట్ర విభజన నేపధ్యంలో ఒంటిమిట్ట ఆలయానికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాల కోసం 15000 రూపాయలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

    చదవండి :  గండికోటలో తిరిగుతోంది చిరుతపులులే!

    జీవో నెంబరు M.S 63 యధాతదంగా:

    GO Number 63

    GO Number 63

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *