Tags :కత్త్వ

వ్యాసాలు

కడపజిల్లాపై ఉర్దూ ప్రభావం

క్రీ.శ.17 వ శతాబ్దం నుండి ఈ జిల్లాను మహమ్మదీయులు ఆక్రమించుకున్నారు. అప్పటినుంచి సిద్ధవటం, గండికోట, కడప ప్రాంతాలు ‘మయానా నవాబుల’ అధీనంలో ఉండేవి. వీరి పాలనా ప్రభావంవల్ల కొన్ని గ్రామనామాలు, వాడుక పదాలు ఉర్దూ భాషకు లోనైనాయి. ఇప్పటికీ ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు వారి పేర్లే నిలిచిపోయాయి. ఉదాహరణకు ఖాజీపేట, ఇబ్రహీంపేట, సాలాబాద్‌. నేక్‌నామ్‌ఖాన్‌ పేరుమీద ఏర్పడిన నేక్‌నామాబాద్‌ ఇప్పటి కడప. ఈ జిల్లాలో ‘మల్లయుద్ధం’ వంటి క్రీడల్ని నేర్చుకునే స్థలాలను ఇప్పటికీ ‘తాలెం కొట్టం’ […]పూర్తి వివరాలు ...