Tags :shivaramakrishnan committee

వార్తలు

‘శివరామక్రిష్ణన్’కు నాయకుల నివేదనలు

అందుబాటులో భూమి “కడపలో 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. రిమ్స్‌ను ఎయిమ్స్‌గా మార్చుకోవచ్చు. చెన్నై, తిరుపతి ప్రాంతాలు దగ్గరగా ఉన్నాయి. విదేశీయులు వచ్చేందుకు అనువుగా ఉంటుంది. పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. జాతీయ రహదారి, కృష్ణపట్నం ఓడరేవు, విమానాశ్రయాలు దగ్గరలోనే ఉన్నాయి. జిల్లాను అభివృద్ధి చేస్తామంటే మా పార్టీ ప్రజాప్రతినిధులందరం రాజీనామ చేసి వెళ్తాం. – ఆదినారాయణరెడ్డి, శాసనసభ్యులు, జమ్మలమడుగు అన్యాయం చేయొద్దు “కడపకు అన్యాయం చేయొద్దు. రాజధాని ఏర్పాటుకు అనువుగా […]పూర్తి వివరాలు ...