కమలాపురం శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం 15 మంది అభ్యర్థులు తుదిపోరులో నిలుచున్నారు. ఇక్కడ వైకాపా తరపున బరిలోకి దిగిన పోచంపల్లి రవీంద్రనాద్ రెడ్డి తన సమీప ప్రత్యర్ధి, తెదేపా – భాజపా ల ఉమ్మడి అభ్యర్థీ అయిన పుత్తా నరసింహారెడ్డి పై సుమారు ఐదు వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. తుదిపోరులో తలపడిన అభ్యర్థులకు దక్కిన […]పూర్తి వివరాలు ...
Tags :elections
జమ్మలమడుగు శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల తిరస్కరణ మరియు ఉపసంహరణల అనంతరం మొత్తం 12 మంది అభ్యర్థులు తుదిపోరులో తలపడ్డారు. ఈ పోరులో వైకాపా తరపున బరిలోకి దిగిన చదిపిరాల్ల ఆదినారాయణ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన రామసుబ్బారెడ్డిపై సుమారు 12వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆదినారాయణరెడ్డి చదిపిరాళ్ల – వైకాపా – 100794 రామసుబ్బారెడ్డి పొన్నపురెడ్డి – తెదేపా+భాజపా – 88627 […]పూర్తి వివరాలు ...
2014 సార్వత్రిక ఎన్నికలలో రాయచోటి నుండి మొత్తం 14 మంది అభ్యర్థులు ఓటర్ల నుండి తుది తీర్పు కోరారు. వీరిలో వైకాపా తరపున బరిలోకి దిగిన గడికోట శ్రీకాంత్ రెడ్డి గెలుపొందారు. పోటీ చేసిన అభ్యర్థులకు దక్కిన ఓట్ల వివరాలు … గడికోట శ్రీకాంత్ రెడ్డి – వైకాపా – 96891 ఆర్ రమేష్ కుమార్ రెడ్డి – తెదేపా + భాజపా – 62109 మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి – జైసపా – 3272 ఎం […]పూర్తి వివరాలు ...
2014 సార్వత్రిక ఎన్నికలలో ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి గాను మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 13 మంది అభ్యర్థులు తుది పోరులో నిలుచున్నారు. ప్రొద్దుటూరు శాసనసభ స్థానం నుండి వైకాపా తరపున పోటీ చేసిన రాచమల్లు ప్రసాద్ రెడ్డి అందరికన్నా ఎక్కువ ఓట్లు సాధించి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ప్రొద్దుటూరు శాసనసభ స్థానానికి గాను తుదిపోరులో తలపడిన 13 మంది అభ్యర్థులకు లభించిన ఓట్ల వివరాలు … రాచమల్లు శివప్రసాద్ […]పూర్తి వివరాలు ...
2014 సార్వత్రిక ఎన్నికలలో రాజంపేట శాసనసభ స్థానానికి గాను మొత్తం 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఉపసంహరణ మరియు తిరస్కరణల అనంతరం మొత్తం 20 మంది అభ్యర్థులు తుది పోరులో నిలుచున్నారు. రాజంపేట శాసనసభ స్థానం నుండి తెదేపా మరియు భాజపాల తరపున ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన మేడా మల్లిఖార్జున రెడ్డి గెలుపొందారు. రాజంపేట శాసనసభ స్థానంలో ఆయా అభ్యర్థులకు లభించిన ఓట్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి … మేడా మల్లిఖార్జున రెడ్డి […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాలోని రాజంపేట లోక్సభ స్థానం నుండి వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి గెలుపొందారు. ఈ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, బీజేపీ, తెలుగుదేశం పార్టీల తరపున ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీచేశారు. రాజంపేట లోక్సభ స్థానం నుండి పోటీ చేసిన అభ్యర్తులకు దక్కిన ఓట్ల వివరాలు… మిథున్ రెడ్డి పి.వి – వైకాపా – 601752 (52.23%) పురందేశ్వరి దగ్గుబాటి – భాజపా […]పూర్తి వివరాలు ...
వైఎస్ అవినాష్ – వైకాపా – 671983 ఆర్ శ్రీనివాసరెడ్డి – తెదేపా – 481660 అజయకుమార్ వీణా – కాంగ్రెస్ – 14319 ఎం హనుమంత రెడ్డి – బసపా – 5515 వై రమేష్ రెడ్డి – జెడియు – 3809 స్సజిడ్ హుస్సేన్ – ఆంఆద్మీ – 3401 DR.ఎస్ గౌస్ పీర్ – జైసపా – 3219 బి పుల్లయ్య – అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ – 2565 వి శోభారాణి […]పూర్తి వివరాలు ...
ఎన్టీవీ – నీల్సన్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు లీకయ్యాయి. స్థానిక, మునిసిపల్ ఎన్నికలలో తెదేపా విజయాన్ని సాధించడంతో ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను వెల్లడించకుండా ఎన్టీవీ నిలుపుదల చేసినట్లు సమాచారం. సీమాంధ్రలో పోలింగ్ ముగిసిన మే7 తర్వాత నీల్సన్ సంస్థ ఈ సర్వే చేసినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఎన్టీవీ – నీల్సన్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి.పూర్తి వివరాలు ...