కడప ఉక్కు కర్మాగార సాధన సమితి సమితి సభ్యులు గురువారం హైదరాబాదులో ముఖ్యమంత్రి చంద్రబాబు, విపక్ష నేత వైఎస్ జగన్, హిందూపురం శాసనసభ్యుడు బాలయ్యలను కలిసి కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు చర్యలు తీసుకోవలసినదిగా కోరుతూ విజ్ఞాపన/వినతి పత్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రికి, హిందూపురం శాసనసభ్యుడికి వినతిపత్రం ఇచ్చిన సందర్భంలో ఫోటోలు తీసుకునేదానికి వీరిని అనుమతించలేదుట. కడప ఉక్కు కర్మాగార సాధన సమితి ముఖ్యమంత్రికి సమర్పించిన వినతిపత్రం కడప.ఇన్ఫో వీక్షకుల కోసం… Hyderabad, Dt:24.03.2016 To Shri Nara […]పూర్తి వివరాలు ...