''కు శోధన ఫలితాలు

ఆ రాజధాని శంకుస్థాపనకు హాజరుకాలేను

రాజధాని శంకుస్థాపన

ముఖ్యమంత్రిగారూ! ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపన ఉత్సవానికి రమ్మంటూ నాకు ఆహ్వాన పత్రిక పంపారు. రాయలసీమ ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ‘నేను రాలేను’ అని చెప్పడానికి చింతిస్తున్నాను. సీమ ప్రజలకు ప్రతినిధిగా ఉన్న నాకు ఇంతకంటే వేరే మార్గం కనిపించడం లేదు. రాష్ట్ర విభజన సమయంలో మీరు చేసిన …

పూర్తి వివరాలు

రామభద్ర రఘువీర … అన్నమయ్య సంకీర్తన

రామభద్ర రఘువీర

సంకీర్తన:296  ‘రామభద్ర రఘువీర’ సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో॥పల్లవి॥ కౌసల్యానందవర్ధన ఘనదశరథసుత భాసుర యజ్ఞరక్షక భరతాగ్రజ రాసికెక్క కోదండ రచన విద్యా గురువ వాసితో సురలు నిను వడి మెచ్చేరయ్యా॥రామభద్ర॥ మారీచసుబాహు మర్దన తాటకాంతక దారుణవీరశేఖర …

పూర్తి వివరాలు

కడప బెంగుళూరు విమాన సర్వీసు రద్దు

కడప బెంగుళూరు విమానాలు

కడప: కడప బెంగుళూరు నగరాల మధ్య నడుస్తున్న ఎయిర్ పెగాసస్ విమాన సర్వీసులు గత కొద్ది రోజులుగా నడవటం లేదు. ఈ రెండు నగరాల మధ్య  వారానికి మూడు సార్లు ఎయిర్ పెగాసస్ ఎటిఆర్ 72 రకం విమానాల్ని నడుపుతోంది. ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించే విమాన ప్రయాణీకుల సంఖ్య కూడా బాగానే …

పూర్తి వివరాలు

బెంగుళూరులో రాయలసీమ చైతన్య సదస్సు

రాయలసీమ సదస్సు

తరలివచ్చిన ఐటి నిపుణులు, విద్యార్థులు ప్రత్యేక రాయలసీమతోనే అభివృద్ది సాధ్యమన్న వక్తలు  (బెంగుళూరు నుండి అశోక్ అందించిన కథనం) తెలంగాణ ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకుని రాయలసీమ కోసం పోరాటం చేయాల్సిన అవసరం వచ్చిందని రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ బెంగళూరు సంఘం ఆధ్వర్యంలో శనివారం (ఈ రోజు) బెంగుళూరు నగరంలోని …

పూర్తి వివరాలు

తితిదే నుండి దేవాదాయశాఖకు ‘గండి’ ఆలయం

ttd

తితిదే అధికారుల నిర్వాకమే కారణం పులివెందుల: మండలంలో ఉన్న గండిదేవస్థానం ఎట్టకేలకు తితిదే నుంచి విముక్తమై దేవాదాయశాఖలోకి విలీనమైంది. శనివారం తితిదే అధికారులు స్థానిక నాయకుల సమక్షంలో దేవాదాశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ పట్టెం గురుప్రసాద్‌కు రికార్డులు అందజేశారు. నిర్వహణతో పాటు భక్తులకు సౌకర్యాలు మెరుగుపడతాయనే ఉద్దేశంతో 2007లో దేవాదాయ శాఖలో ఉన్న గండిక్షేత్రాన్ని తితిదేలోకి …

పూర్తి వివరాలు

ప్రొద్దుటూరులో జవివే పుస్తక ప్రదర్శన ప్రారంభం

jvv exhibition

ప్రొద్దుటూరు: పుస్తకాలు మానవాళికి మార్గదర్శకం అని జిల్లా గ్రంధాలయ పాలక మండలి సభ్యులు జింకా సుబ్రహ్మణ్యం అన్నారు. జనవిజ్ఞాన వేదిక ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయన శుక్రవారం ప్రారంభించారు. జవివే పట్టణ ప్రధాన కార్యదర్శి కే.వి.రమణ మాట్లాడుతూ పుస్తక ప్రదర్శనకు మంచి స్పందన లభించిందని ఆన్నారు. సైన్సు, కథలు , విశ్వదర్శనం, …

పూర్తి వివరాలు

‘మధురాంతకం రాజారాం ఉత్తమ కథలు’ పుస్తకావిష్కరణ

When: Sunday, October 4, 2015 @ 10:00 AM – 12:00 PM
Where: సిపి బ్రౌన్ గ్రంధాలయం, యర్రముక్కపల్లి, కడప, ఆంధ్ర ప్రదేశ్, India

ఉపన్యాసకులు : డా. పత్తిపాక మోహన్, సహాయ సంపాదకులు, నేషనల్ బుక్ ట్రస్ట్ (స్వాగత వచనం) ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి (పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు) ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి (సభాధ్యక్షత) ఎం నారాయణ శర్మ (పుస్తక సమీక్ష) సింగమనేని నారాయణ (పుస్తక సంపాదకులు, ప్రసంగిస్తారు) ఆహ్వాన పత్రం:

పూర్తి వివరాలు

హవ్వ… వానా కాలంలో డెల్టాకు తాగునీటికొరతా?

srisailam water pressmeet

నిబంధనలకు విరుద్ధంగా శ్రీశైలం నుండి నీటిని తరలిస్తున్నారు చరిత్రలో ఈ మాదిరిగా శ్రీశైలం నుండి నీళ్ళు తీసుకుపోయిన దాఖలా లేదు రాయలసీమకు నీళ్ళు అందకుండా చేసే ఎత్తుగడ మీడియా సమావేశంలో రాయలసీమ అభివృద్ది సమితి (హైదరాబాదు నుండి మా విశేష ప్రతినిధి) శ్రీశైలం జలాశయం నుంచి నిబంధనలకు విరుద్ధంగా నీటిని తరలిస్తూ రాయలసీమకు …

పూర్తి వివరాలు

జీవో 120కి నిరసనగా హైకోర్టులో న్యాయవాదుల నిరసన

go 120

(హైదరాబాదు నుండి మా విశేష ప్రతినిధి అందించిన కథనం) రాయలసీమ విషయంలో ఆది నుండి తప్పుడు ప్రచారాలు, అడ్డగోలు నిర్ణయాలతో వ్యవహరిస్తున్న తెదేపా ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లఘించి విడుదల చేసిన చీకటి జీవో 120ని నిరసిస్తూ ఈ రోజు (బుధవారం) హైకోర్టులో న్యాయవాదులు నిరసన తెలియచేశారు. రాయలసీమ జిల్లాలకు చెందిన న్యాయవాదులు ఈ …

పూర్తి వివరాలు
error: