ఘటనలు

జూలై
7
ఆది
కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్పు చేసిన రోజు
జూలై 7 all-day
కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్పు చేసిన రోజు

1974 నాటి ‘ఆంద్రప్రదేశ్ జిల్లాల (ఏర్పాటు) చట్టం’ లో పేర్కొన్న  సెక్షన్ 3, సబ్ సెక్షన్2లోని  క్లాజు (e) ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము జీవో నంబరు ఎంఎస్ 613 (https://kadapa.info/go613/) ద్వారా 2010 జూలై 7 నుండి కడప జిల్లా పేరును ‘వై.ఎస్.ఆర్ జిల్లా’గా మార్చింది.

ఈ  ఉత్తర్వును 8-07-2010 నాటి ఆంధ్రప్రదేశ్ గెజిట్లోనూ, 15-07-2010 నాటి కడప జిల్లా గెజిట్లోనూ ప్రచురించారు.

ఆగ
2
శుక్ర
ఎంజె సుబ్బరామిరెడ్డి వర్ధంతి
ఆగ 2 all-day
ఎంజె సుబ్బరామిరెడ్డి వర్ధంతి

రైలు ప్రమాదంలో గాయపడిన రాయలసీమ ఉద్యమ నేత పౌరహక్కుల సంఘం నాయకుడు ఎంజె సుబ్బరామిరెడ్డి చికిత్స పొందుతూ 2012 ఆగస్టు 2న మరణించారు.

ఆగస్టు 3న (శుక్రవారం) ఎంజె సుబ్బరామిరెడ్డి అంత్యక్రియలు మైదుకూరులోని అంకాలమ్మ గుడి సమీపంలోని స్మశాన వాటికలో వివిధ పార్టీల నాయకులు ప్రజాసంఘాల ప్రతినిధులు బంధువులు, అభిమానుల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ఎంజె రైతుల కోసం చేసిన ఉద్యమంకు ప్రతీకగా ఆయన భౌతిక కాయంపై ఆకుపచ్చ వస్త్రాన్ని కప్పి రైతు సంఘం నాయకులు ఘనంగా నివాళలు అర్పించారు.

ఆయన వామపక్ష దృక్పథానికి సూచనగా ఆయా సంఘాల ప్రతినిధులు ఆయన భౌతిక కాయంపై ఎరుపు వస్త్రం కప్పి జోహార్లు అర్పించారు. స్మశానవాటిక వద్ద పలువురు నేతలు, వివిధసంఘాల ప్రతినిధులు, ఎంజె సేవలను గుర్తు చేస్తూ కన్నీటితో ప్రసంగించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

మైదుకూరులోని సర్వాయపల్లె రోడ్డు నుంచి కడప రోడ్డు ,నాలుగురోడ్ల కూడలి, బద్వేల్ రోడ్డు మీదుగా ఎంజె భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా స్మశాన వాటికకు తరలించారు.

సెప్టెం
28
శని
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు
సెప్టెం 28 all-day
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు

1921 సెప్టంబర్ 28న మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యేక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గాంధీజీ కడప చేరుకున్నారు.

అప్పటికే సన్మాన సంఘం వారు అక్కడ సభకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. దాదాపుగా 40వేల మంది సభకు హాజరైనారు. జనసందోహం కారణంగా అక్కడ సుమారు ఒక గంట సేపు గందరగోళం జరిగింది. ఈ సభలో కడప మండల సంఘం వారు, మండల సహోదర బృందం వారు, వైశ్య సంఘం వారు వేర్వేరు సన్మాన పత్రాలను సమర్పించినారు. దీనితో పాటు కొందరు కవులు గాంధీజీని ప్రశంసిస్తూ పద్యాలు కూడా చదివినారు. ఇందుకు ప్రత్యుత్తరంగా గాంధీజీ కొద్దిసేపు ఉర్దూలోను, మరికొంత సేపు ఆంగ్లంలోనూ ఉపన్యసించినారు. ఈ ఉపన్యాసాన్ని గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారు సభికులకు తెలుగులోకి అనువదించారు.

ఆ నాటి ఈ ఉపన్యాసం కడప.ఇన్ఫో సందర్శకుల కోసం యధాతధంగా … 

జూలై
7
సోమ
కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్పు చేసిన రోజు
జూలై 7 all-day
కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్పు చేసిన రోజు

1974 నాటి ‘ఆంద్రప్రదేశ్ జిల్లాల (ఏర్పాటు) చట్టం’ లో పేర్కొన్న  సెక్షన్ 3, సబ్ సెక్షన్2లోని  క్లాజు (e) ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము జీవో నంబరు ఎంఎస్ 613 (https://kadapa.info/go613/) ద్వారా 2010 జూలై 7 నుండి కడప జిల్లా పేరును ‘వై.ఎస్.ఆర్ జిల్లా’గా మార్చింది.

ఈ  ఉత్తర్వును 8-07-2010 నాటి ఆంధ్రప్రదేశ్ గెజిట్లోనూ, 15-07-2010 నాటి కడప జిల్లా గెజిట్లోనూ ప్రచురించారు.

ఆగ
2
శని
ఎంజె సుబ్బరామిరెడ్డి వర్ధంతి
ఆగ 2 all-day
ఎంజె సుబ్బరామిరెడ్డి వర్ధంతి

రైలు ప్రమాదంలో గాయపడిన రాయలసీమ ఉద్యమ నేత పౌరహక్కుల సంఘం నాయకుడు ఎంజె సుబ్బరామిరెడ్డి చికిత్స పొందుతూ 2012 ఆగస్టు 2న మరణించారు.

ఆగస్టు 3న (శుక్రవారం) ఎంజె సుబ్బరామిరెడ్డి అంత్యక్రియలు మైదుకూరులోని అంకాలమ్మ గుడి సమీపంలోని స్మశాన వాటికలో వివిధ పార్టీల నాయకులు ప్రజాసంఘాల ప్రతినిధులు బంధువులు, అభిమానుల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ఎంజె రైతుల కోసం చేసిన ఉద్యమంకు ప్రతీకగా ఆయన భౌతిక కాయంపై ఆకుపచ్చ వస్త్రాన్ని కప్పి రైతు సంఘం నాయకులు ఘనంగా నివాళలు అర్పించారు.

ఆయన వామపక్ష దృక్పథానికి సూచనగా ఆయా సంఘాల ప్రతినిధులు ఆయన భౌతిక కాయంపై ఎరుపు వస్త్రం కప్పి జోహార్లు అర్పించారు. స్మశానవాటిక వద్ద పలువురు నేతలు, వివిధసంఘాల ప్రతినిధులు, ఎంజె సేవలను గుర్తు చేస్తూ కన్నీటితో ప్రసంగించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

మైదుకూరులోని సర్వాయపల్లె రోడ్డు నుంచి కడప రోడ్డు ,నాలుగురోడ్ల కూడలి, బద్వేల్ రోడ్డు మీదుగా ఎంజె భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా స్మశాన వాటికకు తరలించారు.

సెప్టెం
28
ఆది
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు
సెప్టెం 28 all-day
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు

1921 సెప్టంబర్ 28న మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యేక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గాంధీజీ కడప చేరుకున్నారు.

అప్పటికే సన్మాన సంఘం వారు అక్కడ సభకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. దాదాపుగా 40వేల మంది సభకు హాజరైనారు. జనసందోహం కారణంగా అక్కడ సుమారు ఒక గంట సేపు గందరగోళం జరిగింది. ఈ సభలో కడప మండల సంఘం వారు, మండల సహోదర బృందం వారు, వైశ్య సంఘం వారు వేర్వేరు సన్మాన పత్రాలను సమర్పించినారు. దీనితో పాటు కొందరు కవులు గాంధీజీని ప్రశంసిస్తూ పద్యాలు కూడా చదివినారు. ఇందుకు ప్రత్యుత్తరంగా గాంధీజీ కొద్దిసేపు ఉర్దూలోను, మరికొంత సేపు ఆంగ్లంలోనూ ఉపన్యసించినారు. ఈ ఉపన్యాసాన్ని గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారు సభికులకు తెలుగులోకి అనువదించారు.

ఆ నాటి ఈ ఉపన్యాసం కడప.ఇన్ఫో సందర్శకుల కోసం యధాతధంగా … 

సెప్టెం
28
సోమ
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు
సెప్టెం 28 all-day
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు

1921 సెప్టంబర్ 28న మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యేక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గాంధీజీ కడప చేరుకున్నారు.

అప్పటికే సన్మాన సంఘం వారు అక్కడ సభకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. దాదాపుగా 40వేల మంది సభకు హాజరైనారు. జనసందోహం కారణంగా అక్కడ సుమారు ఒక గంట సేపు గందరగోళం జరిగింది. ఈ సభలో కడప మండల సంఘం వారు, మండల సహోదర బృందం వారు, వైశ్య సంఘం వారు వేర్వేరు సన్మాన పత్రాలను సమర్పించినారు. దీనితో పాటు కొందరు కవులు గాంధీజీని ప్రశంసిస్తూ పద్యాలు కూడా చదివినారు. ఇందుకు ప్రత్యుత్తరంగా గాంధీజీ కొద్దిసేపు ఉర్దూలోను, మరికొంత సేపు ఆంగ్లంలోనూ ఉపన్యసించినారు. ఈ ఉపన్యాసాన్ని గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారు సభికులకు తెలుగులోకి అనువదించారు.

ఆ నాటి ఈ ఉపన్యాసం కడప.ఇన్ఫో సందర్శకుల కోసం యధాతధంగా … 

సెప్టెం
28
మంగ
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు
సెప్టెం 28 all-day
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు

1921 సెప్టంబర్ 28న మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యేక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గాంధీజీ కడప చేరుకున్నారు.

అప్పటికే సన్మాన సంఘం వారు అక్కడ సభకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. దాదాపుగా 40వేల మంది సభకు హాజరైనారు. జనసందోహం కారణంగా అక్కడ సుమారు ఒక గంట సేపు గందరగోళం జరిగింది. ఈ సభలో కడప మండల సంఘం వారు, మండల సహోదర బృందం వారు, వైశ్య సంఘం వారు వేర్వేరు సన్మాన పత్రాలను సమర్పించినారు. దీనితో పాటు కొందరు కవులు గాంధీజీని ప్రశంసిస్తూ పద్యాలు కూడా చదివినారు. ఇందుకు ప్రత్యుత్తరంగా గాంధీజీ కొద్దిసేపు ఉర్దూలోను, మరికొంత సేపు ఆంగ్లంలోనూ ఉపన్యసించినారు. ఈ ఉపన్యాసాన్ని గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారు సభికులకు తెలుగులోకి అనువదించారు.

ఆ నాటి ఈ ఉపన్యాసం కడప.ఇన్ఫో సందర్శకుల కోసం యధాతధంగా … 

సెప్టెం
28
గురు
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు
సెప్టెం 28 all-day
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు

1921 సెప్టంబర్ 28న మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యేక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గాంధీజీ కడప చేరుకున్నారు.

అప్పటికే సన్మాన సంఘం వారు అక్కడ సభకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. దాదాపుగా 40వేల మంది సభకు హాజరైనారు. జనసందోహం కారణంగా అక్కడ సుమారు ఒక గంట సేపు గందరగోళం జరిగింది. ఈ సభలో కడప మండల సంఘం వారు, మండల సహోదర బృందం వారు, వైశ్య సంఘం వారు వేర్వేరు సన్మాన పత్రాలను సమర్పించినారు. దీనితో పాటు కొందరు కవులు గాంధీజీని ప్రశంసిస్తూ పద్యాలు కూడా చదివినారు. ఇందుకు ప్రత్యుత్తరంగా గాంధీజీ కొద్దిసేపు ఉర్దూలోను, మరికొంత సేపు ఆంగ్లంలోనూ ఉపన్యసించినారు. ఈ ఉపన్యాసాన్ని గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారు సభికులకు తెలుగులోకి అనువదించారు.

ఆ నాటి ఈ ఉపన్యాసం కడప.ఇన్ఫో సందర్శకుల కోసం యధాతధంగా … 

సెప్టెం
28
శుక్ర
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు
సెప్టెం 28 all-day
కడపలో గాంధీజీ ఉపన్యాసం చేసిన రోజు

1921 సెప్టంబర్ 28న మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యేక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గాంధీజీ కడప చేరుకున్నారు.

అప్పటికే సన్మాన సంఘం వారు అక్కడ సభకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. దాదాపుగా 40వేల మంది సభకు హాజరైనారు. జనసందోహం కారణంగా అక్కడ సుమారు ఒక గంట సేపు గందరగోళం జరిగింది. ఈ సభలో కడప మండల సంఘం వారు, మండల సహోదర బృందం వారు, వైశ్య సంఘం వారు వేర్వేరు సన్మాన పత్రాలను సమర్పించినారు. దీనితో పాటు కొందరు కవులు గాంధీజీని ప్రశంసిస్తూ పద్యాలు కూడా చదివినారు. ఇందుకు ప్రత్యుత్తరంగా గాంధీజీ కొద్దిసేపు ఉర్దూలోను, మరికొంత సేపు ఆంగ్లంలోనూ ఉపన్యసించినారు. ఈ ఉపన్యాసాన్ని గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారు సభికులకు తెలుగులోకి అనువదించారు.

ఆ నాటి ఈ ఉపన్యాసం కడప.ఇన్ఫో సందర్శకుల కోసం యధాతధంగా … 

error: