ఆదివారం , 8 సెప్టెంబర్ 2024

ఘటనలు

ఆగ
16
ఆది
ఉక్కు కర్మాగారం కోసం ప్రొద్దుటూరులో రౌండ్ టేబుల్ సమావేశం @ NGO హోం
ఆగ 16 @ 4:00 సా.

16న  కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం కలగానే మిగులుతుందా !! “ అను అంశం పై రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం (16-08-2015) సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరు NGO హోం నందు నిర్వహిస్తున్నట్టు రాయలసీమ అభివృద్ది ఉద్యమ వేదిక ప్రొద్దటూరు కన్వీనర్ తవ్వా సురేష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ హాజరుకావాలని తెలిపారు.

ఆగ
20
గురు
హాస్యనటుడు పద్మనాభం జయంతి
ఆగ 20 all-day
హాస్యనటుడు పద్మనాభం జయంతి

ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నేపధ్య గాయకుడిగా బహుముఖ పాత్రలను పోషించిన పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20న జన్మించారు.

ఫిబ్రవరి 20, 2010 (శనివారం) ఉదయం గుండెపోటుతో  ఆయన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. అయిదేళ్ల వయసులోనే పద్మనాభం చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసి వెండికప్పు బహుమతిగా పొందారు. ‘మాయలోకం’ చిత్రం ద్వారా సినీరంగంలోకి ఆయన ప్రవేశించారు.

పద్మనాభం రేఖా అండ్‌ మురళి ఆర్ట్స్‌ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి ‘దేవత’ పొట్టి ప్లీడర్‌, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రానలు నిర్మించారు. 1968లో శ్రీరామకథ చిత్రాన్ని నిర్మించటమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు.

పద్మనాభం ఇంటర్వ్యూ ….https://kadapa.info/పద్మనాభం/

సెప్టెం
26
శని
గండికోట ఉత్సవాలు
సెప్టెం 26 – సెప్టెం 27 all-day
గండికోట ఉత్సవాలు

కడప: ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ గండికోట ఉత్సవాలను సెప్టెంబర్ 26న నిర్వహించాలని కలెక్టర్ వెంకటరమణ ఆదేశించారు. బుధవారం సభాభవన్‌లో నిర్వహించిన జిల్లా పర్యాటక ప్రమోషన్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26న గండికోట ఉత్సవాలు, 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.

కార్యక్రమాలను నిర్వహించేందుకు వేదిక, రిసెప్షన్, పార్కింగ్ స్థలం, అప్రోచ్ స్థలం, ఎగ్జిబిషన్, విద్యుత్తు దీపాలు తదితర వసతులు కల్పించాలని ఆదేశించారు. ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని చెప్పారు. తాగునీటి సమస్యను 15రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. గండికోట ప్రాశస్థ్యం తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి గోపాల్ మాట్లాడుతూ.. జిల్లాలోని 23 పర్యాటక వసతి, సమాచార భవనాలన్ని దేవాదాయశాఖ స్థలాల్లో నిర్మించారన్నారు. గండికోట నుండి మైలవరం వరకు జల విహారయానం, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తీసుకోవాలని చెప్పారు. స్థానిక పర్యాటక కేంద్రాల అభివృద్ధికి రెండుకోట్ల రూపాయలు బడ్జెట్‌లో ఉందన్నారు. యాత్రికులను ఆకర్షించేలా పుష్పగిరి దేవాలయం, ఆమీన్‌పీర్ దర్గా, చింతకొమ్మదిన్నె మండలంలోని గంగమ్మ దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఇంతకీ ఈ సారైనా గండికోట ఉత్సవాలు జరుగుతాయా?

అక్టో
4
ఆది
‘మధురాంతకం రాజారాం ఉత్తమ కథలు’ పుస్తకావిష్కరణ @ సిపి బ్రౌన్ గ్రంధాలయం, యర్రముక్కపల్లి
అక్టో 4 @ 10:00 ఉద. – 12:00 సా.

ఉపన్యాసకులు :

డా. పత్తిపాక మోహన్, సహాయ సంపాదకులు, నేషనల్ బుక్ ట్రస్ట్ (స్వాగత వచనం)

ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి (పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు)

ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి (సభాధ్యక్షత)

ఎం నారాయణ శర్మ (పుస్తక సమీక్ష)

సింగమనేని నారాయణ (పుస్తక సంపాదకులు, ప్రసంగిస్తారు)

ఆహ్వాన పత్రం:

madhuranatakam rajaram uttama kathalu

ఆగ
20
శని
హాస్యనటుడు పద్మనాభం జయంతి
ఆగ 20 all-day
హాస్యనటుడు పద్మనాభం జయంతి

ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నేపధ్య గాయకుడిగా బహుముఖ పాత్రలను పోషించిన పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20న జన్మించారు.

ఫిబ్రవరి 20, 2010 (శనివారం) ఉదయం గుండెపోటుతో  ఆయన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. అయిదేళ్ల వయసులోనే పద్మనాభం చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసి వెండికప్పు బహుమతిగా పొందారు. ‘మాయలోకం’ చిత్రం ద్వారా సినీరంగంలోకి ఆయన ప్రవేశించారు.

పద్మనాభం రేఖా అండ్‌ మురళి ఆర్ట్స్‌ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి ‘దేవత’ పొట్టి ప్లీడర్‌, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రానలు నిర్మించారు. 1968లో శ్రీరామకథ చిత్రాన్ని నిర్మించటమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు.

పద్మనాభం ఇంటర్వ్యూ ….https://kadapa.info/పద్మనాభం/

ఫిబ్ర
22
బుధ
వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు – రాయచోటి @ వీరభద్ర స్వామి వారి ఆలయం
ఫిబ్ర 22 – మార్చి 4 all-day

రాయచోటి వీరభద్రస్వామి  బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుండి వచ్చే నెల 4వ తేదీ వరకు జరగనున్నాయి.

రాయచోటిలో మాండవ్య నది ఒడ్డున భద్రకాళి సమేత వీరభద్రుస్వామి దేవాలయం ఉంది. వీరభద్ర స్వామికి రాచరాయుడు అనే పేరుకూడ ఉంది. ఇక్కడ మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు జరిగిన తరు వాత మధ్యలో ఉన్న ద్వారాలు దాటుకొని సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకడం ప్రత్యేక విశేషం.

ఉత్సవాలలోని ముఖ్య ఘట్టాలు:

23-02-2017 : కల్యాణ ఉత్సవము, సుమంగళి పూజ

27-02-2017 : పూలంగి సేవ

28-02-2017: నంది వాహనోత్సవం

01-03-2017 : అగ్నిగుండ ప్రవేశం, మహా నైవేద్యం, రథోత్సవం

ఆగ
20
ఆది
హాస్యనటుడు పద్మనాభం జయంతి
ఆగ 20 all-day
హాస్యనటుడు పద్మనాభం జయంతి

ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నేపధ్య గాయకుడిగా బహుముఖ పాత్రలను పోషించిన పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20న జన్మించారు.

ఫిబ్రవరి 20, 2010 (శనివారం) ఉదయం గుండెపోటుతో  ఆయన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. అయిదేళ్ల వయసులోనే పద్మనాభం చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసి వెండికప్పు బహుమతిగా పొందారు. ‘మాయలోకం’ చిత్రం ద్వారా సినీరంగంలోకి ఆయన ప్రవేశించారు.

పద్మనాభం రేఖా అండ్‌ మురళి ఆర్ట్స్‌ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి ‘దేవత’ పొట్టి ప్లీడర్‌, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రానలు నిర్మించారు. 1968లో శ్రీరామకథ చిత్రాన్ని నిర్మించటమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు.

పద్మనాభం ఇంటర్వ్యూ ….https://kadapa.info/పద్మనాభం/

ఆగ
20
సోమ
హాస్యనటుడు పద్మనాభం జయంతి
ఆగ 20 all-day
హాస్యనటుడు పద్మనాభం జయంతి

ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నేపధ్య గాయకుడిగా బహుముఖ పాత్రలను పోషించిన పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20న జన్మించారు.

ఫిబ్రవరి 20, 2010 (శనివారం) ఉదయం గుండెపోటుతో  ఆయన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. అయిదేళ్ల వయసులోనే పద్మనాభం చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసి వెండికప్పు బహుమతిగా పొందారు. ‘మాయలోకం’ చిత్రం ద్వారా సినీరంగంలోకి ఆయన ప్రవేశించారు.

పద్మనాభం రేఖా అండ్‌ మురళి ఆర్ట్స్‌ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి ‘దేవత’ పొట్టి ప్లీడర్‌, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రానలు నిర్మించారు. 1968లో శ్రీరామకథ చిత్రాన్ని నిర్మించటమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు.

పద్మనాభం ఇంటర్వ్యూ ….https://kadapa.info/పద్మనాభం/

error: