ఘటనలు

ఏప్రి
20
బుధ
శ్రీ మద్రామాయణ ప్రవచన యజ్ఞము @ స్కౌట్ హాల్ మైదానము
ఏప్రి 20 @ 6:30 సా. – 8:30 సా.

ప్రవచకులు: శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

ఏప్రి
21
గురు
శ్రీ మద్రామాయణ ప్రవచన యజ్ఞము @ స్కౌట్ హాల్ మైదానము
ఏప్రి 21 @ 6:30 సా. – 8:30 సా.

ప్రవచకులు: శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

ఏప్రి
22
శుక్ర
శ్రీ మద్రామాయణ ప్రవచన యజ్ఞము @ స్కౌట్ హాల్ మైదానము
ఏప్రి 22 @ 6:30 సా. – 8:30 సా.

ప్రవచకులు: శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

ఏప్రి
23
శని
శ్రీ మద్రామాయణ ప్రవచన యజ్ఞము @ స్కౌట్ హాల్ మైదానము
ఏప్రి 23 @ 6:30 సా. – 8:30 సా.

ప్రవచకులు: శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

ఏప్రి
24
ఆది
శ్రీ మద్రామాయణ ప్రవచన యజ్ఞము @ స్కౌట్ హాల్ మైదానము
ఏప్రి 24 @ 6:30 సా. – 8:30 సా.

ప్రవచకులు: శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

ఏప్రి
25
సోమ
శ్రీ మద్రామాయణ ప్రవచన యజ్ఞము @ స్కౌట్ హాల్ మైదానము
ఏప్రి 25 @ 6:30 సా. – 8:30 సా.

ప్రవచకులు: శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

ఏప్రి
26
మంగ
శ్రీ మద్రామాయణ ప్రవచన యజ్ఞము @ స్కౌట్ హాల్ మైదానము
ఏప్రి 26 @ 6:30 సా. – 8:30 సా.

ప్రవచకులు: శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

మే
31
మంగ
సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన @ కృష్ణా తీరం, సిద్దేశ్వరం
మే 31 all-day

రాయలసీమ సాగునీటి పథకాలకు నీటి లభ్యత కోసం ఏర్పాటు చేయబోయే సిద్దేశ్వరం అలుగుకు శంకుస్థాపన…

రాయలసీమ జిల్లాలకు చెందిన అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు…

జూన్
7
మంగ
కడప విమానాశ్రయం ప్రారంభమైన రోజు
జూన్ 7 @ 12:00 ఉద.

2015 జూన్ 7న కడప విమానాశ్రయం ప్రారంభమైంది. బెంగుళూరు నుండి ఆ రోజు (ఆదివారం) ఉదయం 10 గంటల 40 నిముషాలకు బయలుదేరిన ఎయిర్ పెగాసస్ విమానం ( OP 131) 11 గంటల 30 నిముషాలకు కడప విమానాశ్రయానికి చేరుకుంది. సుమారు 60 మంది ప్రయాణికులు ఈ విమానం ద్వారా బెంగుళూరు నుండి కడపకు వచ్చారు.

విమానాశ్రయ టర్మినల్ భవనాన్ని అప్పటి ఆం.ప్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు.

ఆగ
20
శని
హాస్యనటుడు పద్మనాభం జయంతి
ఆగ 20 all-day
హాస్యనటుడు పద్మనాభం జయంతి

ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నేపధ్య గాయకుడిగా బహుముఖ పాత్రలను పోషించిన పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20న జన్మించారు.

ఫిబ్రవరి 20, 2010 (శనివారం) ఉదయం గుండెపోటుతో  ఆయన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. అయిదేళ్ల వయసులోనే పద్మనాభం చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసి వెండికప్పు బహుమతిగా పొందారు. ‘మాయలోకం’ చిత్రం ద్వారా సినీరంగంలోకి ఆయన ప్రవేశించారు.

పద్మనాభం రేఖా అండ్‌ మురళి ఆర్ట్స్‌ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి ‘దేవత’ పొట్టి ప్లీడర్‌, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రానలు నిర్మించారు. 1968లో శ్రీరామకథ చిత్రాన్ని నిర్మించటమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు.

పద్మనాభం ఇంటర్వ్యూ ….https://kadapa.info/పద్మనాభం/

error: