ఘటనలు

ఏప్రి
21
గురు
శ్రీ మద్రామాయణ ప్రవచన యజ్ఞము @ స్కౌట్ హాల్ మైదానము
ఏప్రి 21 @ 6:30 సా. – 8:30 సా.

ప్రవచకులు: శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

ఏప్రి
22
శుక్ర
శ్రీ మద్రామాయణ ప్రవచన యజ్ఞము @ స్కౌట్ హాల్ మైదానము
ఏప్రి 22 @ 6:30 సా. – 8:30 సా.

ప్రవచకులు: శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

ఏప్రి
23
శని
శ్రీ మద్రామాయణ ప్రవచన యజ్ఞము @ స్కౌట్ హాల్ మైదానము
ఏప్రి 23 @ 6:30 సా. – 8:30 సా.

ప్రవచకులు: శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

ఏప్రి
24
ఆది
శ్రీ మద్రామాయణ ప్రవచన యజ్ఞము @ స్కౌట్ హాల్ మైదానము
ఏప్రి 24 @ 6:30 సా. – 8:30 సా.

ప్రవచకులు: శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

ఏప్రి
25
సోమ
శ్రీ మద్రామాయణ ప్రవచన యజ్ఞము @ స్కౌట్ హాల్ మైదానము
ఏప్రి 25 @ 6:30 సా. – 8:30 సా.

ప్రవచకులు: శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

ఏప్రి
26
మంగ
శ్రీ మద్రామాయణ ప్రవచన యజ్ఞము @ స్కౌట్ హాల్ మైదానము
ఏప్రి 26 @ 6:30 సా. – 8:30 సా.

ప్రవచకులు: శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ

ఫిబ్ర
22
బుధ
వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు – రాయచోటి @ వీరభద్ర స్వామి వారి ఆలయం
ఫిబ్ర 22 – మార్చి 4 all-day

రాయచోటి వీరభద్రస్వామి  బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుండి వచ్చే నెల 4వ తేదీ వరకు జరగనున్నాయి.

రాయచోటిలో మాండవ్య నది ఒడ్డున భద్రకాళి సమేత వీరభద్రుస్వామి దేవాలయం ఉంది. వీరభద్ర స్వామికి రాచరాయుడు అనే పేరుకూడ ఉంది. ఇక్కడ మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు జరిగిన తరు వాత మధ్యలో ఉన్న ద్వారాలు దాటుకొని సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకడం ప్రత్యేక విశేషం.

ఉత్సవాలలోని ముఖ్య ఘట్టాలు:

23-02-2017 : కల్యాణ ఉత్సవము, సుమంగళి పూజ

27-02-2017 : పూలంగి సేవ

28-02-2017: నంది వాహనోత్సవం

01-03-2017 : అగ్నిగుండ ప్రవేశం, మహా నైవేద్యం, రథోత్సవం

డిసెం
29
మంగ
కాశినాయన ఆరాధన @ జ్యోతి క్షేత్రం
డిసెం 29 – డిసెం 30 all-day
కాశినాయన ఆరాధన @ జ్యోతి క్షేత్రం

డిసెంబర్ 29/30 రోజున కాశినాయన ఆరాధన జరుగును.

29 రాత్రికి మహిళలు జ్యోతిలు మోస్తారు తరువాత రథం లాగుట జరుగును.

30 రాత్రికి పల్లకిలో కాశినాయన లక్ష్మీ నరసింహస్వామి అన్నపూర్ణేశ్వరి దేవి ఊరేగింపు ఉంటుంది.

మే
21
శుక్ర
ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం
మే 21 all-day

21 మే  2007 –  ఏటా రెండు మిలియన్ టన్నుల సామర్ధ్యంతో కడప జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం.

బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ – పుట్టుక నుండి చావు వరకు

మే
21
శని
ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం
మే 21 all-day

21 మే  2007 –  ఏటా రెండు మిలియన్ టన్నుల సామర్ధ్యంతో కడప జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం.

బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ – పుట్టుక నుండి చావు వరకు

error: