శనివారం , 7 సెప్టెంబర్ 2024

ఘటనలు

ఏప్రి
15
శుక్ర
ధ్వజారోహణం, శ్రీరామజయంతి @ కోదండరామస్వామి దేవాలయం, ఒంటిమిట్ట
ఏప్రి 15 @ 8:00 ఉద. – 10:00 ఉద.

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.

వివరాలకు… https://kadapa.info/ontimitta-brahmotsavam/

ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు… https://kadapa.info/ఒంటిమిట్టకు/

పోతన జయంతి, కవి సమ్మేళనం @ కోదండ రామాలయం, ఒంటిమిట్ట
ఏప్రి 15 @ 4:00 సా. – 7:59 సా.

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.

వివరాలకు… https://kadapa.info/ontimitta-brahmotsavam/

ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు… https://kadapa.info/ఒంటిమిట్టకు/

శేషవాహనం @ కోదండరామస్వామి దేవాలయం, ఒంటిమిట్ట
ఏప్రి 15 @ 8:00 సా. – 9:30 సా.

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.

వివరాలకు… https://kadapa.info/ontimitta-brahmotsavam/

ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు… https://kadapa.info/ఒంటిమిట్టకు/

మే
31
మంగ
సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన @ కృష్ణా తీరం, సిద్దేశ్వరం
మే 31 all-day

రాయలసీమ సాగునీటి పథకాలకు నీటి లభ్యత కోసం ఏర్పాటు చేయబోయే సిద్దేశ్వరం అలుగుకు శంకుస్థాపన…

రాయలసీమ జిల్లాలకు చెందిన అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు…

ఫిబ్ర
14
మంగ
వైసివి రెడ్డి జయంతి
ఫిబ్ర 14 all-day

వైసివిరెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి అభ్యుదయవాది- కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల గ్రామంలో 14-2-1924న జన్మించారు.

ycvreddy1968 ఏప్రిల్‌నుండి 1969 అక్టోబర్‌ దాకా, రా.రా.సంపాదకత్వంలో వెలువడిన ‘సంవేదన’ త్రైమాసిక పత్రిక, ప్రచురణ కర్తగా, ‘యుగసాహితి’ సంస్థను నిర్వహించారు. వైసివి కథలన్నీ 1982లో ‘గట్టిగింజలు’ అన్న సంపుటిగా వెలువడ్డాయి. ‘తొలకరి చినుకులు’ అన్న ఖండకావ్యం, ‘గుత్తి చరిత్ర’ అన్న చిరుకావ్యం కూడా రాశారు.

1972 నుండి కడపజిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడుగా ఎన్నో కవి సమ్మేళనాలు, గోష్టులు నిర్వహించారు.

1989 అక్టోబరు 8వ తేదీన కడప మున్సిపల్‌ హైస్కూల్‌లో జరుగుతున్న అభ్యుదయ రచయితల సభల్లో పాల్గొంటూ, మధ్యాహ్న భోజన విరామంలో హఠాత్తుగా గుండెపోటు రావటంతో కన్నుమూశారు.

వైసివి రెడ్డి గురించి జానమద్ది రాసిన వ్యాసం … http://wp.me/p4r10f-wF

ఫిబ్ర
22
బుధ
వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు – రాయచోటి @ వీరభద్ర స్వామి వారి ఆలయం
ఫిబ్ర 22 – మార్చి 4 all-day

రాయచోటి వీరభద్రస్వామి  బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుండి వచ్చే నెల 4వ తేదీ వరకు జరగనున్నాయి.

రాయచోటిలో మాండవ్య నది ఒడ్డున భద్రకాళి సమేత వీరభద్రుస్వామి దేవాలయం ఉంది. వీరభద్ర స్వామికి రాచరాయుడు అనే పేరుకూడ ఉంది. ఇక్కడ మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు జరిగిన తరు వాత మధ్యలో ఉన్న ద్వారాలు దాటుకొని సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకడం ప్రత్యేక విశేషం.

ఉత్సవాలలోని ముఖ్య ఘట్టాలు:

23-02-2017 : కల్యాణ ఉత్సవము, సుమంగళి పూజ

27-02-2017 : పూలంగి సేవ

28-02-2017: నంది వాహనోత్సవం

01-03-2017 : అగ్నిగుండ ప్రవేశం, మహా నైవేద్యం, రథోత్సవం

ఫిబ్ర
28
మంగ
రారా జయంతి
ఫిబ్ర 28 all-day
రారా జయంతి

1922 ఫిబ్రవరి 28 వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా పైడిపాలెం గ్రామంలో జన్మించిన రాచమల్లు రామచంద్రా రెడ్డి తెలుగు సాహితీ లోకానికి ” రా.రా” గా ప్రసిద్ధులు.తెలుగు సాహితీ విమర్శలో రా.రా. కు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన ఇంజనీరింగ్ పట్టభద్రులు (మద్రాసు).

వీరి సంపాదకత్వంలో 1959-63 కాలంలో కడప నుండి వెలువడిన ” సవ్యసాచి ” , 1968-69 కాలంలో వెలువడిన ” సంవేదన ” పత్రికలు తెలుగు సాహిత్యంలో ఒక సంచలనం కలిగించాయి.

వీరి ” అనువాద సమస్యలు ” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అలసినగుండెలు (కథా సంపుటి), సారస్వతవివేచన, వ్యక్తి స్వాతంత్ర్యం- సమాజశ్రేయస్సు , బాల సాహిత్యం, నాటికలు, అనువాద రచనలను చేశారు. మాస్కో లోని ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకులుగా కూడా పని చేశారు.

రా.రా 1988 నవంబరు 24న తుది శ్వాస వదిలారు.

ఫిబ్ర
14
బుధ
వైసివి రెడ్డి జయంతి
ఫిబ్ర 14 all-day

వైసివిరెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి అభ్యుదయవాది- కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల గ్రామంలో 14-2-1924న జన్మించారు.

ycvreddy1968 ఏప్రిల్‌నుండి 1969 అక్టోబర్‌ దాకా, రా.రా.సంపాదకత్వంలో వెలువడిన ‘సంవేదన’ త్రైమాసిక పత్రిక, ప్రచురణ కర్తగా, ‘యుగసాహితి’ సంస్థను నిర్వహించారు. వైసివి కథలన్నీ 1982లో ‘గట్టిగింజలు’ అన్న సంపుటిగా వెలువడ్డాయి. ‘తొలకరి చినుకులు’ అన్న ఖండకావ్యం, ‘గుత్తి చరిత్ర’ అన్న చిరుకావ్యం కూడా రాశారు.

1972 నుండి కడపజిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడుగా ఎన్నో కవి సమ్మేళనాలు, గోష్టులు నిర్వహించారు.

1989 అక్టోబరు 8వ తేదీన కడప మున్సిపల్‌ హైస్కూల్‌లో జరుగుతున్న అభ్యుదయ రచయితల సభల్లో పాల్గొంటూ, మధ్యాహ్న భోజన విరామంలో హఠాత్తుగా గుండెపోటు రావటంతో కన్నుమూశారు.

వైసివి రెడ్డి గురించి జానమద్ది రాసిన వ్యాసం … http://wp.me/p4r10f-wF

ఫిబ్ర
28
బుధ
రారా జయంతి
ఫిబ్ర 28 all-day
రారా జయంతి

1922 ఫిబ్రవరి 28 వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా పైడిపాలెం గ్రామంలో జన్మించిన రాచమల్లు రామచంద్రా రెడ్డి తెలుగు సాహితీ లోకానికి ” రా.రా” గా ప్రసిద్ధులు.తెలుగు సాహితీ విమర్శలో రా.రా. కు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన ఇంజనీరింగ్ పట్టభద్రులు (మద్రాసు).

వీరి సంపాదకత్వంలో 1959-63 కాలంలో కడప నుండి వెలువడిన ” సవ్యసాచి ” , 1968-69 కాలంలో వెలువడిన ” సంవేదన ” పత్రికలు తెలుగు సాహిత్యంలో ఒక సంచలనం కలిగించాయి.

వీరి ” అనువాద సమస్యలు ” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అలసినగుండెలు (కథా సంపుటి), సారస్వతవివేచన, వ్యక్తి స్వాతంత్ర్యం- సమాజశ్రేయస్సు , బాల సాహిత్యం, నాటికలు, అనువాద రచనలను చేశారు. మాస్కో లోని ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకులుగా కూడా పని చేశారు.

రా.రా 1988 నవంబరు 24న తుది శ్వాస వదిలారు.

డిసెం
29
మంగ
కాశినాయన ఆరాధన @ జ్యోతి క్షేత్రం
డిసెం 29 – డిసెం 30 all-day
కాశినాయన ఆరాధన @ జ్యోతి క్షేత్రం

డిసెంబర్ 29/30 రోజున కాశినాయన ఆరాధన జరుగును.

29 రాత్రికి మహిళలు జ్యోతిలు మోస్తారు తరువాత రథం లాగుట జరుగును.

30 రాత్రికి పల్లకిలో కాశినాయన లక్ష్మీ నరసింహస్వామి అన్నపూర్ణేశ్వరి దేవి ఊరేగింపు ఉంటుంది.

error: