ఘటనలు

ఆగ
20
సోమ
హాస్యనటుడు పద్మనాభం జయంతి
ఆగ 20 all-day
హాస్యనటుడు పద్మనాభం జయంతి

ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నేపధ్య గాయకుడిగా బహుముఖ పాత్రలను పోషించిన పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20న జన్మించారు.

ఫిబ్రవరి 20, 2010 (శనివారం) ఉదయం గుండెపోటుతో  ఆయన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. అయిదేళ్ల వయసులోనే పద్మనాభం చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసి వెండికప్పు బహుమతిగా పొందారు. ‘మాయలోకం’ చిత్రం ద్వారా సినీరంగంలోకి ఆయన ప్రవేశించారు.

పద్మనాభం రేఖా అండ్‌ మురళి ఆర్ట్స్‌ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి ‘దేవత’ పొట్టి ప్లీడర్‌, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రానలు నిర్మించారు. 1968లో శ్రీరామకథ చిత్రాన్ని నిర్మించటమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు.

పద్మనాభం ఇంటర్వ్యూ ….https://kadapa.info/పద్మనాభం/

సెప్టెం
2
ఆది
వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి
సెప్టెం 2 all-day
వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి

డా.యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. విధి నిర్వహణలో ఉండగానే 02/09/2009 నాడు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందినారు.

సెప్టెం
27
గురు
కడప రిమ్స్ ప్రారంభమైన రోజు
సెప్టెం 27 all-day
కడప రిమ్స్ ప్రారంభమైన రోజు

కడప నగర శివారులోని పుట్లంపల్లి వద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ వైద్య, నర్సింగ్ కళాశాలలను అప్పటి ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు యుపిఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ 27 సెప్టెంబర్ 2006న ప్రారంభించారు. ఇదే రోజున సోనియా గాంధీ గారు రిమ్స్ దంతవైద్య కళాశాల నిర్మాణానికి పునాది రాయి వేశారు.

ఈ కార్యక్రమంలో ఆనాటి ఆం.ప్ర ముఖ్యమంత్రి వైఎస్ తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.

డిసెం
2
ఆది
గాంధీజీ కడప నగర పర్యటన
డిసెం 2 @ 7:40 సా. – డిసెం 4 @ 8:25 సా.
గాంధీజీ కడప నగర పర్యటన

1933 డిసెంబరు 31 రాత్రి 7.40 గం.కి గాంధీజీ సపరివారంగా కడప చేరినారు. జిల్లా హరిజన సేవా సంఘ అధ్యక్షుడు వకీలు సంజీవ రెడ్డి మహాత్మునికి పూలదండ వేసి స్వాగతం చెప్పినారు. కడప రైల్వే ప్లాటుఫారం నిండా క్రిక్కిరిసిపోయిన జనం గాంధీజీని జయధ్వానాలతో ఆహ్వానించినారు. గాంధీజీ రైల్వే స్టేషను నుంచి త్రివర్ణ పతాకాలతోను, తోరణాలతోను రమ్యంగా అలంకరించిన మోటారు కారులో పోతూ ప్రజల అభినందనలను, తన సహజ మందహాసముతో అందుకుని శాంతినికేతనానికి పోయి అక్కడ బస చేసినారు.

1934 జనవరి 2న సాయంకాలం 6 గంటలకు గాంధీజీ కడప స్వదేశీ ఎంపోరియంకు ప్రారంభోత్సవం జరిపినారు.

కడప నుంచి గాంధీజీ, ఆయన బృందము జనవరి రెండవ తేదీ రాత్రి 8.25గం.కు రాయచూరు ప్యాసింజరు మూడవ తరగతి బండిలో గుత్తికి బయలుదేరినారు.

http://wp.me/p4r10f-2D

మే
17
శుక్ర
గాంధీజీ ప్రొద్దుటూరుకు వచ్చారు
మే 17 – మే 18 all-day

1929 మే 17న  కడప జిల్లాలో ప్రవేశించి కొండాపురం, మంగపట్నం, మారెడ్డిపల్లి, ముద్దనూరు, చిలమకూరు, నిడుజువ్వి, ఎర్రగుంట్ల గ్రామాల మీదుగా రాత్రి 11 గంటలకు గాంధీజీ  ప్రొద్దుటూరు చేరినారు.

అనంతరం శెట్టిపల్లి కొండారెడ్డి గారి భవనానికి మహాత్ముడు కారులో వెళ్లారు. అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుని సుమారు అరగంట పాటు నూలు వడికారు. ఆ తరువాత ఆయన అక్కడనే శయనించినారు.

స్థానిక వసంతపేటలోని మునిసిపల్ కార్యాలయం దగ్గర మహాత్మునికి సన్మాన పత్రాలను, విరాళాలను సమర్పించడానికి 18 వ తేదీ ఉదయం సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 6 గంటలకే కస్తూరిబాయితో సహా ఆ ప్రదేశానికి వెళ్ళిన గాంధీజీ ప్రొద్దుటూరు సభ ముగియగానే చాగలమర్రికి బయలుదేరి వెళ్ళినారు.

గాంధీజీ గారి పర్యటన పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి… https://kadapa.info/గాంధీజీ-కడప-1929/

సెప్టెం
27
శుక్ర
కడప రిమ్స్ ప్రారంభమైన రోజు
సెప్టెం 27 all-day
కడప రిమ్స్ ప్రారంభమైన రోజు

కడప నగర శివారులోని పుట్లంపల్లి వద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ వైద్య, నర్సింగ్ కళాశాలలను అప్పటి ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు యుపిఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ 27 సెప్టెంబర్ 2006న ప్రారంభించారు. ఇదే రోజున సోనియా గాంధీ గారు రిమ్స్ దంతవైద్య కళాశాల నిర్మాణానికి పునాది రాయి వేశారు.

ఈ కార్యక్రమంలో ఆనాటి ఆం.ప్ర ముఖ్యమంత్రి వైఎస్ తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.

సెప్టెం
27
ఆది
కడప రిమ్స్ ప్రారంభమైన రోజు
సెప్టెం 27 all-day
కడప రిమ్స్ ప్రారంభమైన రోజు

కడప నగర శివారులోని పుట్లంపల్లి వద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ వైద్య, నర్సింగ్ కళాశాలలను అప్పటి ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు యుపిఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ 27 సెప్టెంబర్ 2006న ప్రారంభించారు. ఇదే రోజున సోనియా గాంధీ గారు రిమ్స్ దంతవైద్య కళాశాల నిర్మాణానికి పునాది రాయి వేశారు.

ఈ కార్యక్రమంలో ఆనాటి ఆం.ప్ర ముఖ్యమంత్రి వైఎస్ తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.

సెప్టెం
27
సోమ
కడప రిమ్స్ ప్రారంభమైన రోజు
సెప్టెం 27 all-day
కడప రిమ్స్ ప్రారంభమైన రోజు

కడప నగర శివారులోని పుట్లంపల్లి వద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ వైద్య, నర్సింగ్ కళాశాలలను అప్పటి ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు యుపిఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ 27 సెప్టెంబర్ 2006న ప్రారంభించారు. ఇదే రోజున సోనియా గాంధీ గారు రిమ్స్ దంతవైద్య కళాశాల నిర్మాణానికి పునాది రాయి వేశారు.

ఈ కార్యక్రమంలో ఆనాటి ఆం.ప్ర ముఖ్యమంత్రి వైఎస్ తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.

సెప్టెం
27
మంగ
కడప రిమ్స్ ప్రారంభమైన రోజు
సెప్టెం 27 all-day
కడప రిమ్స్ ప్రారంభమైన రోజు

కడప నగర శివారులోని పుట్లంపల్లి వద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ వైద్య, నర్సింగ్ కళాశాలలను అప్పటి ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు యుపిఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ 27 సెప్టెంబర్ 2006న ప్రారంభించారు. ఇదే రోజున సోనియా గాంధీ గారు రిమ్స్ దంతవైద్య కళాశాల నిర్మాణానికి పునాది రాయి వేశారు.

ఈ కార్యక్రమంలో ఆనాటి ఆం.ప్ర ముఖ్యమంత్రి వైఎస్ తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.

సెప్టెం
27
బుధ
కడప రిమ్స్ ప్రారంభమైన రోజు
సెప్టెం 27 all-day
కడప రిమ్స్ ప్రారంభమైన రోజు

కడప నగర శివారులోని పుట్లంపల్లి వద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ వైద్య, నర్సింగ్ కళాశాలలను అప్పటి ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు యుపిఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ 27 సెప్టెంబర్ 2006న ప్రారంభించారు. ఇదే రోజున సోనియా గాంధీ గారు రిమ్స్ దంతవైద్య కళాశాల నిర్మాణానికి పునాది రాయి వేశారు.

ఈ కార్యక్రమంలో ఆనాటి ఆం.ప్ర ముఖ్యమంత్రి వైఎస్ తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.

error: