ఘటనలు

సెప్టెం
1
శని
పుట్టపర్తి నారాయణాచార్యుల వర్ధంతి
సెప్టెం 1 all-day
పుట్టపర్తి నారాయణాచార్యుల వర్ధంతి

తెలుగు సాహిత్యంలో ఇరవయ్యో శతాబ్దిలో అత్యంత ప్రతిభావంతులైన ఇంకా కొన్ని తరాలు కూడా చెప్పుకోగల గొప్ప రచయితలు ఐదుగురిని లేదా ఆరుగురిని ఎంపిక చేయాలంటే ఎవరు ఈ పరిగణనకు పూనుకున్నా అందులో శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు ఒకరై వుండడం అనివార్యం. పుట్టపర్తివారు మహాకవి. మహాపండితుడు. గొప్ప భక్తుడు. గొప్ప వాగ్గేయకారుడు. జ్ఞాని. ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త.

పుట్టపర్తి నారాయణాచార్యులు 1914, మార్చి 28, న అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు.

 ప్రొద్దుటూరు వీరి అత్తగారి ఊరు. మొదట ఆయన పని చేసింది అనంతపురంలో. కొన్నాళ్ళు తిరువాన్కూర్ లోనూ, కొన్నాళ్ళు ఢిల్లీ లోనూ, ప్రొద్దుటూరులోనూ పనిచేసి చివరకు కడపలో స్థిరపడ్డారు. కడపలో శ్రీ రామకృష్ణా ఉన్నత పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడుగా పనిచేశారు. సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది. శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు ఆయనకు డి.లిట్. ప్రదానం చేశాయి.

ఆయన కడప లోని రామకృష్ణా హైస్కూల్లో టీచర్ గా పని చేసి 1990 సెప్టెంబర్ 1న స్వర్గస్థులయ్యారు.

 

ఆగ
3
శని
ఎద్దుల ఈశ్వరరెడ్డి వర్ధంతి
ఆగ 3 all-day

ఎద్దుల ఈశ్వరరెడ్డి1915లో జమ్మలమడుగు తాలూకాలోని పెద్ద పసుపుల గ్రామంలో 600 ఎకరాల పొలము, 6 పెద్ద మిద్దెలు, 6 కాండ్ల ఎద్దులతో కోలాహలంగా ఉండే సంపన్న కుటుంబంలో పుట్టిన ఎద్దుల ఈశ్వరరెడ్డి మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడు, ఆ జన్మ బ్రహ్మచారి.

ఈశ్వరరెడ్డి  1952 నుండి 1977 వరకు(1967 సం||మినహా) నాలుగు సార్లు పార్లమెంటుకు, 1967 సం||లో కడప, అనంతపురం పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలికి ఎన్నికైనారు. కడపజిల్లాలో ఆకాశవాణికేంద్రం, మైలవరం రిజర్వాయర్‌ నిర్మాణం, విమానాశ్రయం, జిల్లాకేంద్ర గ్రంథాలయం, ఎర్రగుంట్లలో ప్రభుత్వరంగంలో సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఈశ్వరరెడ్డి విశేషంగా కృషి చేశారు. వీరు తన యావదాస్తిని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పంచి ఆదర్శంగా నిలిచినారు.

1984వ సం||రం నుండి మతిమరుపు ఆస్మా వ్యాధి ప్రకోపించడం తదితర జబ్బులకు లోనై పార్టీ నాయకులు, కార్యకర్తల సంరక్షణ, సపర్యల మధ్య 1986 ఆగస్టు 3న ప్రొద్దుటూరులోని కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో మరణించారు.

ఎద్దుల ఈశ్వరరెడ్డి గురించిన మరిన్ని వివరాల కోసం చూడండి…https://goo.gl/WAV5Ro

 

ఆగ
3
సోమ
ఎద్దుల ఈశ్వరరెడ్డి వర్ధంతి
ఆగ 3 all-day

ఎద్దుల ఈశ్వరరెడ్డి1915లో జమ్మలమడుగు తాలూకాలోని పెద్ద పసుపుల గ్రామంలో 600 ఎకరాల పొలము, 6 పెద్ద మిద్దెలు, 6 కాండ్ల ఎద్దులతో కోలాహలంగా ఉండే సంపన్న కుటుంబంలో పుట్టిన ఎద్దుల ఈశ్వరరెడ్డి మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడు, ఆ జన్మ బ్రహ్మచారి.

ఈశ్వరరెడ్డి  1952 నుండి 1977 వరకు(1967 సం||మినహా) నాలుగు సార్లు పార్లమెంటుకు, 1967 సం||లో కడప, అనంతపురం పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలికి ఎన్నికైనారు. కడపజిల్లాలో ఆకాశవాణికేంద్రం, మైలవరం రిజర్వాయర్‌ నిర్మాణం, విమానాశ్రయం, జిల్లాకేంద్ర గ్రంథాలయం, ఎర్రగుంట్లలో ప్రభుత్వరంగంలో సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఈశ్వరరెడ్డి విశేషంగా కృషి చేశారు. వీరు తన యావదాస్తిని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పంచి ఆదర్శంగా నిలిచినారు.

1984వ సం||రం నుండి మతిమరుపు ఆస్మా వ్యాధి ప్రకోపించడం తదితర జబ్బులకు లోనై పార్టీ నాయకులు, కార్యకర్తల సంరక్షణ, సపర్యల మధ్య 1986 ఆగస్టు 3న ప్రొద్దుటూరులోని కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో మరణించారు.

ఎద్దుల ఈశ్వరరెడ్డి గురించిన మరిన్ని వివరాల కోసం చూడండి…https://goo.gl/WAV5Ro

 

మార్చి
15
సోమ
వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి
మార్చి 15 all-day

on March 15, 2019, YS Vivekanand Reddy, younger brother of YSR, was found dead in his own house in Pulivendula, Kadapa district. First reports suggested it was a case of cardiac arrest. But, after post mortem, police concluded that it was a homicide.

ఆగ
3
మంగ
ఎద్దుల ఈశ్వరరెడ్డి వర్ధంతి
ఆగ 3 all-day

ఎద్దుల ఈశ్వరరెడ్డి1915లో జమ్మలమడుగు తాలూకాలోని పెద్ద పసుపుల గ్రామంలో 600 ఎకరాల పొలము, 6 పెద్ద మిద్దెలు, 6 కాండ్ల ఎద్దులతో కోలాహలంగా ఉండే సంపన్న కుటుంబంలో పుట్టిన ఎద్దుల ఈశ్వరరెడ్డి మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడు, ఆ జన్మ బ్రహ్మచారి.

ఈశ్వరరెడ్డి  1952 నుండి 1977 వరకు(1967 సం||మినహా) నాలుగు సార్లు పార్లమెంటుకు, 1967 సం||లో కడప, అనంతపురం పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలికి ఎన్నికైనారు. కడపజిల్లాలో ఆకాశవాణికేంద్రం, మైలవరం రిజర్వాయర్‌ నిర్మాణం, విమానాశ్రయం, జిల్లాకేంద్ర గ్రంథాలయం, ఎర్రగుంట్లలో ప్రభుత్వరంగంలో సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఈశ్వరరెడ్డి విశేషంగా కృషి చేశారు. వీరు తన యావదాస్తిని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పంచి ఆదర్శంగా నిలిచినారు.

1984వ సం||రం నుండి మతిమరుపు ఆస్మా వ్యాధి ప్రకోపించడం తదితర జబ్బులకు లోనై పార్టీ నాయకులు, కార్యకర్తల సంరక్షణ, సపర్యల మధ్య 1986 ఆగస్టు 3న ప్రొద్దుటూరులోని కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో మరణించారు.

ఎద్దుల ఈశ్వరరెడ్డి గురించిన మరిన్ని వివరాల కోసం చూడండి…https://goo.gl/WAV5Ro

 

మార్చి
15
మంగ
వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి
మార్చి 15 all-day

on March 15, 2019, YS Vivekanand Reddy, younger brother of YSR, was found dead in his own house in Pulivendula, Kadapa district. First reports suggested it was a case of cardiac arrest. But, after post mortem, police concluded that it was a homicide.

ఆగ
3
బుధ
ఎద్దుల ఈశ్వరరెడ్డి వర్ధంతి
ఆగ 3 all-day

ఎద్దుల ఈశ్వరరెడ్డి1915లో జమ్మలమడుగు తాలూకాలోని పెద్ద పసుపుల గ్రామంలో 600 ఎకరాల పొలము, 6 పెద్ద మిద్దెలు, 6 కాండ్ల ఎద్దులతో కోలాహలంగా ఉండే సంపన్న కుటుంబంలో పుట్టిన ఎద్దుల ఈశ్వరరెడ్డి మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడు, ఆ జన్మ బ్రహ్మచారి.

ఈశ్వరరెడ్డి  1952 నుండి 1977 వరకు(1967 సం||మినహా) నాలుగు సార్లు పార్లమెంటుకు, 1967 సం||లో కడప, అనంతపురం పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలికి ఎన్నికైనారు. కడపజిల్లాలో ఆకాశవాణికేంద్రం, మైలవరం రిజర్వాయర్‌ నిర్మాణం, విమానాశ్రయం, జిల్లాకేంద్ర గ్రంథాలయం, ఎర్రగుంట్లలో ప్రభుత్వరంగంలో సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఈశ్వరరెడ్డి విశేషంగా కృషి చేశారు. వీరు తన యావదాస్తిని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పంచి ఆదర్శంగా నిలిచినారు.

1984వ సం||రం నుండి మతిమరుపు ఆస్మా వ్యాధి ప్రకోపించడం తదితర జబ్బులకు లోనై పార్టీ నాయకులు, కార్యకర్తల సంరక్షణ, సపర్యల మధ్య 1986 ఆగస్టు 3న ప్రొద్దుటూరులోని కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో మరణించారు.

ఎద్దుల ఈశ్వరరెడ్డి గురించిన మరిన్ని వివరాల కోసం చూడండి…https://goo.gl/WAV5Ro

 

మార్చి
15
బుధ
వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి
మార్చి 15 all-day

on March 15, 2019, YS Vivekanand Reddy, younger brother of YSR, was found dead in his own house in Pulivendula, Kadapa district. First reports suggested it was a case of cardiac arrest. But, after post mortem, police concluded that it was a homicide.

ఆగ
3
గురు
ఎద్దుల ఈశ్వరరెడ్డి వర్ధంతి
ఆగ 3 all-day

ఎద్దుల ఈశ్వరరెడ్డి1915లో జమ్మలమడుగు తాలూకాలోని పెద్ద పసుపుల గ్రామంలో 600 ఎకరాల పొలము, 6 పెద్ద మిద్దెలు, 6 కాండ్ల ఎద్దులతో కోలాహలంగా ఉండే సంపన్న కుటుంబంలో పుట్టిన ఎద్దుల ఈశ్వరరెడ్డి మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడు, ఆ జన్మ బ్రహ్మచారి.

ఈశ్వరరెడ్డి  1952 నుండి 1977 వరకు(1967 సం||మినహా) నాలుగు సార్లు పార్లమెంటుకు, 1967 సం||లో కడప, అనంతపురం పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలికి ఎన్నికైనారు. కడపజిల్లాలో ఆకాశవాణికేంద్రం, మైలవరం రిజర్వాయర్‌ నిర్మాణం, విమానాశ్రయం, జిల్లాకేంద్ర గ్రంథాలయం, ఎర్రగుంట్లలో ప్రభుత్వరంగంలో సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఈశ్వరరెడ్డి విశేషంగా కృషి చేశారు. వీరు తన యావదాస్తిని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పంచి ఆదర్శంగా నిలిచినారు.

1984వ సం||రం నుండి మతిమరుపు ఆస్మా వ్యాధి ప్రకోపించడం తదితర జబ్బులకు లోనై పార్టీ నాయకులు, కార్యకర్తల సంరక్షణ, సపర్యల మధ్య 1986 ఆగస్టు 3న ప్రొద్దుటూరులోని కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో మరణించారు.

ఎద్దుల ఈశ్వరరెడ్డి గురించిన మరిన్ని వివరాల కోసం చూడండి…https://goo.gl/WAV5Ro

 

మార్చి
15
శుక్ర
వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి
మార్చి 15 all-day

on March 15, 2019, YS Vivekanand Reddy, younger brother of YSR, was found dead in his own house in Pulivendula, Kadapa district. First reports suggested it was a case of cardiac arrest. But, after post mortem, police concluded that it was a homicide.

error: