ఘటనలు

Aug
23
Sat
పద్మావతి మహిళా వైద్య కళాశాల విషయంలో జీవో120 విడుదల చేసిన రోజు
Aug 23 all-day

అడ్డగోలుగా సీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నతెదేపా సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీమ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి కోస్తా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేదానికి 23.08.2014న పద్మావతి మహిళా వైద్య కళాశాల (తిరుపతి) ప్రవేశాలకు సంబంధించి జీవో నెంబరు 120ని విడుదల చేసింది.

జూన్ 8, 2014న ఆం.ప్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, జులైలో రాష్ట్రపతి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ, ఎస్వీయు పరిధిని ప్రశ్నార్థకం చేస్తూ పద్మావతి మహిళా వైద్య కళాశాల(తిరుపతి)లోని 85%గా ఉన్న కన్వీనర్ కోటా సీట్లను 13 జిల్లాలకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎస్వీయు పరిధిలోని పరిధిలోని ఐదు జిల్లాల వారికి దక్కాల్సిన 107 సీట్లను ఇతర జిల్లాల వారు తన్నుకుపోయారు. ఈ జీవోను తప్పు పట్టిన ఆం.ప్ర హైకోర్టు ఆ జీవో చెల్లదని తీర్పునిచ్చింది.

జీవో నెంబరు 120 వివరాలు : https://kadapa.info/జీవో120/

 

Feb
14
Sat
వైసివి రెడ్డి జయంతి
Feb 14 all-day

వైసివిరెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి అభ్యుదయవాది- కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల గ్రామంలో 14-2-1924న జన్మించారు.

ycvreddy1968 ఏప్రిల్‌నుండి 1969 అక్టోబర్‌ దాకా, రా.రా.సంపాదకత్వంలో వెలువడిన ‘సంవేదన’ త్రైమాసిక పత్రిక, ప్రచురణ కర్తగా, ‘యుగసాహితి’ సంస్థను నిర్వహించారు. వైసివి కథలన్నీ 1982లో ‘గట్టిగింజలు’ అన్న సంపుటిగా వెలువడ్డాయి. ‘తొలకరి చినుకులు’ అన్న ఖండకావ్యం, ‘గుత్తి చరిత్ర’ అన్న చిరుకావ్యం కూడా రాశారు.

1972 నుండి కడపజిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడుగా ఎన్నో కవి సమ్మేళనాలు, గోష్టులు నిర్వహించారు.

1989 అక్టోబరు 8వ తేదీన కడప మున్సిపల్‌ హైస్కూల్‌లో జరుగుతున్న అభ్యుదయ రచయితల సభల్లో పాల్గొంటూ, మధ్యాహ్న భోజన విరామంలో హఠాత్తుగా గుండెపోటు రావటంతో కన్నుమూశారు.

వైసివి రెడ్డి గురించి జానమద్ది రాసిన వ్యాసం … http://wp.me/p4r10f-wF

Aug
23
Sun
పద్మావతి మహిళా వైద్య కళాశాల విషయంలో జీవో120 విడుదల చేసిన రోజు
Aug 23 all-day

అడ్డగోలుగా సీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నతెదేపా సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీమ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి కోస్తా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేదానికి 23.08.2014న పద్మావతి మహిళా వైద్య కళాశాల (తిరుపతి) ప్రవేశాలకు సంబంధించి జీవో నెంబరు 120ని విడుదల చేసింది.

జూన్ 8, 2014న ఆం.ప్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, జులైలో రాష్ట్రపతి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ, ఎస్వీయు పరిధిని ప్రశ్నార్థకం చేస్తూ పద్మావతి మహిళా వైద్య కళాశాల(తిరుపతి)లోని 85%గా ఉన్న కన్వీనర్ కోటా సీట్లను 13 జిల్లాలకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎస్వీయు పరిధిలోని పరిధిలోని ఐదు జిల్లాల వారికి దక్కాల్సిన 107 సీట్లను ఇతర జిల్లాల వారు తన్నుకుపోయారు. ఈ జీవోను తప్పు పట్టిన ఆం.ప్ర హైకోర్టు ఆ జీవో చెల్లదని తీర్పునిచ్చింది.

జీవో నెంబరు 120 వివరాలు : https://kadapa.info/జీవో120/

 

Sep
26
Sat
గండికోట ఉత్సవాలు
Sep 26 – Sep 27 all-day
గండికోట ఉత్సవాలు

కడప: ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ గండికోట ఉత్సవాలను సెప్టెంబర్ 26న నిర్వహించాలని కలెక్టర్ వెంకటరమణ ఆదేశించారు. బుధవారం సభాభవన్‌లో నిర్వహించిన జిల్లా పర్యాటక ప్రమోషన్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26న గండికోట ఉత్సవాలు, 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.

కార్యక్రమాలను నిర్వహించేందుకు వేదిక, రిసెప్షన్, పార్కింగ్ స్థలం, అప్రోచ్ స్థలం, ఎగ్జిబిషన్, విద్యుత్తు దీపాలు తదితర వసతులు కల్పించాలని ఆదేశించారు. ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని చెప్పారు. తాగునీటి సమస్యను 15రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. గండికోట ప్రాశస్థ్యం తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి గోపాల్ మాట్లాడుతూ.. జిల్లాలోని 23 పర్యాటక వసతి, సమాచార భవనాలన్ని దేవాదాయశాఖ స్థలాల్లో నిర్మించారన్నారు. గండికోట నుండి మైలవరం వరకు జల విహారయానం, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తీసుకోవాలని చెప్పారు. స్థానిక పర్యాటక కేంద్రాల అభివృద్ధికి రెండుకోట్ల రూపాయలు బడ్జెట్‌లో ఉందన్నారు. యాత్రికులను ఆకర్షించేలా పుష్పగిరి దేవాలయం, ఆమీన్‌పీర్ దర్గా, చింతకొమ్మదిన్నె మండలంలోని గంగమ్మ దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఇంతకీ ఈ సారైనా గండికోట ఉత్సవాలు జరుగుతాయా?

Feb
14
Sun
వైసివి రెడ్డి జయంతి
Feb 14 all-day

వైసివిరెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి అభ్యుదయవాది- కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల గ్రామంలో 14-2-1924న జన్మించారు.

ycvreddy1968 ఏప్రిల్‌నుండి 1969 అక్టోబర్‌ దాకా, రా.రా.సంపాదకత్వంలో వెలువడిన ‘సంవేదన’ త్రైమాసిక పత్రిక, ప్రచురణ కర్తగా, ‘యుగసాహితి’ సంస్థను నిర్వహించారు. వైసివి కథలన్నీ 1982లో ‘గట్టిగింజలు’ అన్న సంపుటిగా వెలువడ్డాయి. ‘తొలకరి చినుకులు’ అన్న ఖండకావ్యం, ‘గుత్తి చరిత్ర’ అన్న చిరుకావ్యం కూడా రాశారు.

1972 నుండి కడపజిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడుగా ఎన్నో కవి సమ్మేళనాలు, గోష్టులు నిర్వహించారు.

1989 అక్టోబరు 8వ తేదీన కడప మున్సిపల్‌ హైస్కూల్‌లో జరుగుతున్న అభ్యుదయ రచయితల సభల్లో పాల్గొంటూ, మధ్యాహ్న భోజన విరామంలో హఠాత్తుగా గుండెపోటు రావటంతో కన్నుమూశారు.

వైసివి రెడ్డి గురించి జానమద్ది రాసిన వ్యాసం … http://wp.me/p4r10f-wF

Aug
23
Tue
పద్మావతి మహిళా వైద్య కళాశాల విషయంలో జీవో120 విడుదల చేసిన రోజు
Aug 23 all-day

అడ్డగోలుగా సీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నతెదేపా సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీమ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి కోస్తా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేదానికి 23.08.2014న పద్మావతి మహిళా వైద్య కళాశాల (తిరుపతి) ప్రవేశాలకు సంబంధించి జీవో నెంబరు 120ని విడుదల చేసింది.

జూన్ 8, 2014న ఆం.ప్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, జులైలో రాష్ట్రపతి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ, ఎస్వీయు పరిధిని ప్రశ్నార్థకం చేస్తూ పద్మావతి మహిళా వైద్య కళాశాల(తిరుపతి)లోని 85%గా ఉన్న కన్వీనర్ కోటా సీట్లను 13 జిల్లాలకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎస్వీయు పరిధిలోని పరిధిలోని ఐదు జిల్లాల వారికి దక్కాల్సిన 107 సీట్లను ఇతర జిల్లాల వారు తన్నుకుపోయారు. ఈ జీవోను తప్పు పట్టిన ఆం.ప్ర హైకోర్టు ఆ జీవో చెల్లదని తీర్పునిచ్చింది.

జీవో నెంబరు 120 వివరాలు : https://kadapa.info/జీవో120/

 

Feb
14
Tue
వైసివి రెడ్డి జయంతి
Feb 14 all-day

వైసివిరెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి అభ్యుదయవాది- కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల గ్రామంలో 14-2-1924న జన్మించారు.

ycvreddy1968 ఏప్రిల్‌నుండి 1969 అక్టోబర్‌ దాకా, రా.రా.సంపాదకత్వంలో వెలువడిన ‘సంవేదన’ త్రైమాసిక పత్రిక, ప్రచురణ కర్తగా, ‘యుగసాహితి’ సంస్థను నిర్వహించారు. వైసివి కథలన్నీ 1982లో ‘గట్టిగింజలు’ అన్న సంపుటిగా వెలువడ్డాయి. ‘తొలకరి చినుకులు’ అన్న ఖండకావ్యం, ‘గుత్తి చరిత్ర’ అన్న చిరుకావ్యం కూడా రాశారు.

1972 నుండి కడపజిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడుగా ఎన్నో కవి సమ్మేళనాలు, గోష్టులు నిర్వహించారు.

1989 అక్టోబరు 8వ తేదీన కడప మున్సిపల్‌ హైస్కూల్‌లో జరుగుతున్న అభ్యుదయ రచయితల సభల్లో పాల్గొంటూ, మధ్యాహ్న భోజన విరామంలో హఠాత్తుగా గుండెపోటు రావటంతో కన్నుమూశారు.

వైసివి రెడ్డి గురించి జానమద్ది రాసిన వ్యాసం … http://wp.me/p4r10f-wF

Aug
23
Wed
పద్మావతి మహిళా వైద్య కళాశాల విషయంలో జీవో120 విడుదల చేసిన రోజు
Aug 23 all-day

అడ్డగోలుగా సీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నతెదేపా సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీమ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి కోస్తా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేదానికి 23.08.2014న పద్మావతి మహిళా వైద్య కళాశాల (తిరుపతి) ప్రవేశాలకు సంబంధించి జీవో నెంబరు 120ని విడుదల చేసింది.

జూన్ 8, 2014న ఆం.ప్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, జులైలో రాష్ట్రపతి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ, ఎస్వీయు పరిధిని ప్రశ్నార్థకం చేస్తూ పద్మావతి మహిళా వైద్య కళాశాల(తిరుపతి)లోని 85%గా ఉన్న కన్వీనర్ కోటా సీట్లను 13 జిల్లాలకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎస్వీయు పరిధిలోని పరిధిలోని ఐదు జిల్లాల వారికి దక్కాల్సిన 107 సీట్లను ఇతర జిల్లాల వారు తన్నుకుపోయారు. ఈ జీవోను తప్పు పట్టిన ఆం.ప్ర హైకోర్టు ఆ జీవో చెల్లదని తీర్పునిచ్చింది.

జీవో నెంబరు 120 వివరాలు : https://kadapa.info/జీవో120/

 

Feb
14
Wed
వైసివి రెడ్డి జయంతి
Feb 14 all-day

వైసివిరెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి అభ్యుదయవాది- కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల గ్రామంలో 14-2-1924న జన్మించారు.

ycvreddy1968 ఏప్రిల్‌నుండి 1969 అక్టోబర్‌ దాకా, రా.రా.సంపాదకత్వంలో వెలువడిన ‘సంవేదన’ త్రైమాసిక పత్రిక, ప్రచురణ కర్తగా, ‘యుగసాహితి’ సంస్థను నిర్వహించారు. వైసివి కథలన్నీ 1982లో ‘గట్టిగింజలు’ అన్న సంపుటిగా వెలువడ్డాయి. ‘తొలకరి చినుకులు’ అన్న ఖండకావ్యం, ‘గుత్తి చరిత్ర’ అన్న చిరుకావ్యం కూడా రాశారు.

1972 నుండి కడపజిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడుగా ఎన్నో కవి సమ్మేళనాలు, గోష్టులు నిర్వహించారు.

1989 అక్టోబరు 8వ తేదీన కడప మున్సిపల్‌ హైస్కూల్‌లో జరుగుతున్న అభ్యుదయ రచయితల సభల్లో పాల్గొంటూ, మధ్యాహ్న భోజన విరామంలో హఠాత్తుగా గుండెపోటు రావటంతో కన్నుమూశారు.

వైసివి రెడ్డి గురించి జానమద్ది రాసిన వ్యాసం … http://wp.me/p4r10f-wF

error: