Tags :durgamkota

చరిత్ర పర్యాటకం

పాలెగాళ్ల పాలనకు సజీవ సాక్ష్యం “దుర్గం కోట “

పులివెందుల: రాజులు పోయారు. రాజ్యాలూ పోయాయి. కాని వారి నిర్మించిన కట్టడాలు మాత్రం మనకు సజీవ సాక్ష్యాలు గా కనిపిస్తాయి. అప్పట్లోనే కారడవుల్లో విశాలమైన కోటలు నిర్మించారు. కానీ వాటి గురించి నేడు పట్టించుకొన్ననాధుడే లేడు. కాల గర్భంలో ఒక్కొక్కటే కలసి పోతున్నాయి. ఈ పురాతన కట్టడాలు ఉన్న ప్రాంతాలను పర్యాట కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే ప్రజలు కొంత వరకైనా వీటి పట్ల మక్కువ పెరిగే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం. కట్టడాలూ బాగుపడతాయి…పూర్తి వివరాలు ...