Kadapa (కడప) | YSR District

… www.kadapa.info (beta version) ….

Welcome to my website

Hi, welcome to www.kadapa.info - The Largest Viewed Website of Kadapa (YSR) district. Explore the site and enjoy your stay and remember to comeback with your friends.

Archive for February, 2010

Pages: 1 2 Next

తాజాగా ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్లో కడప జిల్లాలోని  మైదుకూరు, బద్వేలు, పోరుమామిళ్ళ, కలసపాడు ప్రాంతాల ప్రజలకు ఇప్పటిదాకా ఒక కలగా మిగిలిన రైలుసౌకర్యం సమీప భవిష్యత్తులో నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో ప్రతిపాదనలో ఉన్న ప్రొద్దుటూరు-కంభం, లైను సర్వేకు ఆమోదం తెలపడంతో పాటు తాజాగా గిద్దలూరు-భాకరాపేట(భాకరాపేట స్టేషన్ కడప-రేణిగుంట లైనుపై కడప-ఒంటిమిట్ట స్టేషన్ల Read the rest of this entry »

Popularity: 59% [?]

Share This Post

కడప, 25 ఫిబ్రవరి: యోగి వేమన విశ్వవిద్యాలయానికి 2010-11 వార్షిక బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం నామమాత్రంగా రూ. 7 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. దీంతో విశ్వవిద్యాలయంలోని రెండవ దశ అభివృద్ధి పనులు అటకెక్కే పరిస్థితి నెలకొంది. ఈ కేటాయింపుల వల్ల సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దు స్థితి ఉత్పన్నం కానుంది. Read the rest of this entry »

Popularity: 47% [?]

Share This Post

మైదుకూరు: మాతృభాష పరిరక్షణ కోసం తెలుగు వారమంతా ఉద్యమించ్చాల్సిన సమయం ఆసన్నమైందని తెలుగు భాషోద్యమ సమాఖ్య రాయలసీమ ప్రాంత కార్యదర్శి , కథా రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి పిలుపిచ్చారు.

అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషోద్యమ సమాఖ్య మైదుకూరు శాఖ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆదివారం నిర్వహించిన ధర్నా కు ఆయన అధ్యక్షత వహిస్తూ తెలుగు భాష పరిరక్షణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. Read the rest of this entry »

Popularity: 52% [?]

Share This Post

ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం (79) ఇక లేరు. శనివారం ఉదయం గుండెపోటుతో  ఆయన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, Padmanbhm Dead bodyనేపధ్య గాయకుడిగా బహుముఖ పాత్రలను పోషించిన పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20న జన్మించారు. అయిదేళ్ల వయసులోనే పద్మనాభం చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసి వెండికప్పు బహుమతిగా పొందారు. ‘మాయలోకం’ చిత్రం ద్వారా సినీరంగంలోకి ఆయన ప్రవేశించారు.

 పద్మనాభం రేఖా అండ్‌ మురళి ఆర్ట్స్‌ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి ‘దేవత’ పొట్టి ప్లీడర్‌, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రానలు నిర్మించారు. 1968లో శ్రీరామకథ చిత్రాన్ని నిర్మించటమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు.

పూర్తిపేరు బసవరాజు పద్మనాభరావు
జననం ఆగస్టు 20, 1931
మరణం ఫిబ్రవరి 20, 2010
వయస్సు 79 సంవత్సరాలు
భార్య సరోజమ్మ
సంతానం 5గురు కుమార్తెలు, 2 కుమారులు
స్వస్థలం          సింహాద్రిపురం, కడప జిల్లా
తల్లిదండ్రులు బసవరాజు వెంకటశేషయ్య, శాంతమ్మ
విద్యాభ్యాసం బోర్డ్ హైస్కూలు, సింహాద్రిపురం & హైస్కూలు ప్రొద్దుటూరు
మొదటి సినిమా మాయలోకం (శరబంది రాజుకు మొదటి కొడుకు (చిన్నప్పుడు))
రెండవ సినిమా  త్యాగయ్య (శిష్యుని పాత్ర), రేణుకా ఫిలింస్
3వ సినిమా ముగ్గురు మరాఠీలు (తంతీరావు పాత్ర)
చివరి సినిమా టాటా బిర్లా మద్యలో లైలా
దర్శకుడిగా శ్రీరామకధ (మొదటి సినిమా)
నిర్మాతగా దేవత (మొదటి సినిమా)పొట్టి ప్లీడర్ (రెండవ సినిమా)శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్నరేఖా మురళి ఆర్ట్స్ (స్వంత సంస్థ)
అవార్డులు బంగారు నంది ( ఉత్తమ దర్శకుడు 1970 – కధానాయిక మొల్ల చిత్రానికి)
నచ్చిన దర్శకులు కె.వి.రెడ్డి, బి.ఎన్.రెడ్డి

 

ప్రతీ మనిషి జీవితంలోను

 

మిట్టపల్లాలుంటాయి – సుఖదుఃఖాలుంటాయి.

నా జీవితమూ దానికి మినహాయింపు కాదు.

- బసవరాజు పద్మనాభం 

హాస్యనటుడు పద్మనాభం జీవిత విశేషాలు…

 

Popularity: 51% [?]

Share This Post

అది రంగరాజపురం (చెన్నై), నాగార్జున నగర్‌లోని 12వ నెంబరు ఇల్లు …

ఆ ఇంటిని చూడగానే ఆలనా పాలనా లేక వెలవెలపోతున్న ఛాయలు స్పష్టంగా కనపడతాయి. అపార్టుమెంటు మాదిరిగా ఉన్న ఆ ఇంటి ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే మెట్లపై కూర్చొని ఉన్న వ్యక్తి ఎవరు కావాలంటూ ప్రశ్నించారు. విషయం చెప్పగానే మేడ మీదున్న గది (చిన్న ఇల్లు)లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ హాలులో ఒక చెక్కబల్ల, మూడు కుర్చీలు, ఆ వెనుకాలే గోడకు ‘చింతామణి’ సినిమా పోస్టరు అంటించి ఉన్నాయి. కొద్దిసేపటికి ఇంట్లో నుండి హాలులోకి వచ్చి ఆత్మీయంగా పలకరించారు 76 సంవత్సరాల పద్మనాభంగారు.

ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన బసవరాజు పద్మనాభం తన జ్ఞాపకాల దొంతరలను మా ముందు ఆవిష్కరించారు. ఆ జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే… Read the rest of this entry »

Popularity: 87% [?]

Share This Post

Ananthapuram Gangamma Jaatara (fair)

Posted by News Desk On February - 13 - 2010

Ananthapuram is Situated at a distance of 2 miles to the east of Lakkireddipalli (mandal head quarters) and the nearest railway station is Kadapa at a distance of about 25 miles. One has to take a bus from Kadapa to Chitlur, 25 miles away and from chitlur walk or travel by  public/private transport system a distance of 2 miles to reach this village. It appears to have god the name ‘Ananthapuram’ as there existed Ananta Pdmanabha temple in Read the rest of this entry »

Popularity: 55% [?]

Share This Post

Electronic and Print media Directory – Mydukur Town

Posted by News Desk On February - 13 - 2010

Media Organisation

Reporter

Phone

Office Address

Online Media:
Kadapa Portal NewsDesk +91-9440024471 #13/553-1, SBI Street, Mydukur
Electronic Media:

ETV2

Vijaya Bhaskar Reddy

+91-9441008439

Sakshi TV

Koteswar Reddy

+91-9000719717

Read the rest of this entry »

Popularity: 58% [?]

Share This Post

(- తవ్వా ఓబుల్‌రెడ్డి )

శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్ర యోగీంద్రులు స్వయంగా శిల్పించి, ప్రతిష్టించిన శ్రీ వీరభద్ర స్వామి అల్లాడుపల్లె క్షేత్రంలో వెలిసి, భక్తులకు కొంగుబంగారంగా నిలిచారు. రాయలసీమతో పాటు కర్నాటక ప్రాంతం నుండీ కూడా భక్తులు తరలి వచ్చి పవిత్ర కుందూనది ఒడ్డున వెలసిన శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకుంటూ ఉంటారు. దైవక్షేత్రాలను , స్వయంభువులు, తపోనిధి మహర్షి ప్రతిష్టితాలు, సాధారణ వేదవిధులైన రుత్విక్కులచే ప్రతిష్టితాలు అని మూడు విధాలుగా విభజించారు. వీటిలో మొదటి రెండు విధాల క్షేత్రాలు మహిమాన్వితాలనీ, దివ్యశక్తి సంపన్నములనీ, భక్తజన శుభాభీష్ట ప్రదములనీ చెప్తారు. శైవ క్షేత్రమైన అల్లాడుపల్లె అలాంటి మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. Read the rest of this entry »

Popularity: 40% [?]

Share This Post

YS Vijayalakshmi took oath as MLA

Posted by News Desk On February - 10 - 2010

HYDERABAD, 11th Feb’10 : Y. S. Vijayalakshmi, widow of former Chief Minister Y. S. Rajasekhara Reddy took oath as the Member of Legislative Assembly on Thursday.

Flanked by her son and Kadapa MP Y. S. Jagan Mohan Reddy and senior Congress leaders including APCC chief D. Srinivas, YSR’s close aide K.V.P. Ramachandra Rao, the Pulivendula MLA Read the rest of this entry »

Popularity: 30% [?]

Share This Post